Gossipsకేరళకు సన్నీబియ్యం, పప్పులే..! పాపం కేరళ..

కేరళకు సన్నీబియ్యం, పప్పులే..! పాపం కేరళ..

కేరళ వరద బాధితుల కోసం మన పర బేధం లేకుండా అందరు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీస్ అంతా తమ వంతు సహయాన్ని ప్రకటించగా బాలీవుడ్ హీరోయిన్ సన్ని లియోన్ కేరళ వరద బాధితుల కోసం 5 కోట్లు విరాళం ఇచ్చిందని అన్నారు. అయితే సన్ని లియోన్ అంత ఇవ్వలేదట. కేవలం బియ్యం, పప్పులు మాత్రమే ఇచ్చిందని తెలుస్తుంది.

కేరళ కోసం 1200 కిలోల బియ్యం, పప్పు మాత్రమే ఇస్తున్నామని ప్రకటించారు. విరాళాల సేకరణలో భాగంగా జుహులో ఓ కార్యక్రమం చేపట్టారట. ఆ ఈవెంట్ లో తమకు సహాయం అందించిన ప్రతీక్, సిద్ధార్థ్ కపూర్, సువేద్ లోహియా నిజంగా చాలా గొప్పవారంటూ సన్ని లియోన్ తన ఇన్ స్టాగ్రాంలో పేర్కొంది.

ఇక సౌత్ సిని పరిశ్రమ నుండి కేరళకు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. తెలుగు పరిశ్రమ నుండి చిరంజీవి, చరణ్, బన్ని, మహేష్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ విరాళాలు ప్రకటించారు.

22

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news