Moviesఆ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా సమంతకి బుద్ధి రాదా..? మళ్లీ మళ్లీ...

ఆ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా సమంతకి బుద్ధి రాదా..? మళ్లీ మళ్లీ అదే తప్పా..?

తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ .. హీరోయిన్ సమంత చేసే పనులు ఆమె అభిమానులకు కూడా నచ్చడం లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పై పాజిటివ్ నేచర్ పెరిగింది అనుకునే లోపే హీరోయిన్ సమంత తీసుకున్న కొన్ని నిర్ణయాలు అభిమానులకి హార్టింగ్గా అనిపిస్తున్నాయి. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చేసిన సమంత ఆ తర్వాత సింగిల్గానే లైఫ్ లో ముందుకు తీసుకెళ్తుంది.

అయితే ఎక్కడా కూడా ఆమె ఒకరిపై డిపెండ్ అయినట్లు కనిపించలేదు . కానీ తన స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో మాత్రం బాగా సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది . ఈ విషయం కారణంగా ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతూ వచ్చింది . రీసెంట్గా హీరోయిన్ సమంత.. పద్మావతి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నింది. హీరోయిన్ సమంత కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి .

అలాగే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకునింది సమంత . ఆశ్చర్యమేంటంటే సమంత తో పాటు అక్కడ ప్రీతం జుకాల్కర్ కూడా దర్శనమిచ్చాడు . దీంతో మరోసారి ఇండస్ట్రీలో వాళ్ళ మధ్య ఏదో ఉన్నది అంటూ వార్తలు మొదలయ్యాయి . ఇది స్నేహమైతే పర్లేదు.. జనాలదే తప్పు.. కానీ అంతకుమించి ఏదైనా బంధం అయితే మాత్రం కచ్చితంగా అది సమంత లైఫ్ కి కోలుకోలేని దెబ్బ గా మారిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news