Movies"భర్త పక్కనే ఉన్నా ఆయనే గుర్తు వస్తాడు".. నయనతార సెన్సేషనల్ కామెంట్స్...

“భర్త పక్కనే ఉన్నా ఆయనే గుర్తు వస్తాడు”.. నయనతార సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

నయనతార .. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈమె కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార .. ఏదో ఒక కాంట్రవర్షీలో ఇరుక్కుంటూనే ఉంటుంది . మరి ముఖ్యంగా నయనతార గతంలో నడిపిన ప్రేమ యవ్వారాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు ఆకతాయిలు .

నయనతార అందరితో నడిపిన ప్రేమ యవ్వారాలు ఒక లెక్క ప్రభుదేవా నడిపిన ప్రేమ యవ్వారం మరొక లెక్క అని అందరికీ తెలిసిందే. పెళ్లి పీటల వరకు వెళ్లి కూడా వీళ్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు . దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు .. అయితే విగ్నేశ్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కూడా నయనతార ప్రభుదేవా గుర్తొస్తున్నాడు అంటూ మాట్లాడిన మాటలు నెట్టింట మరోసారి ట్రై చేస్తున్నారు ఆకతాయిలు.

అప్పటికే నయనతార విగ్నేశ్ శివన్ తో రిలేషన్షిప్ లో ఉంది అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూకి హాజరైన నయనతారకు ప్రభుదేవా పై ప్రశ్న ఎదురైంది . దీంతో నయనతార ప్రభుదేవా పై ఉన్న ఇష్టాన్ని ఓపెన్ గా బయట పెట్టేసింది. ” నేను ఎవరి పక్కనున్న సరే నాకు ఆ వ్యక్తి బాగా గుర్తొస్తూ ఉంటాడు..” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది . అయితే మరోసారి నయనతార కి సంబంధించిన ఇదే విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఇప్పటికీ నీ భర్త పక్కన ఉండగా ప్రభుదేవానే గుర్తొస్తూ ఉంటాడా..? అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news