Moviesస్టేజీ పైనే గుక్క పట్టి ఏడ్చేసిన ఇంద్రజ.. కారణం ఏంటో తెలుసా..?...

స్టేజీ పైనే గుక్క పట్టి ఏడ్చేసిన ఇంద్రజ.. కారణం ఏంటో తెలుసా..? పాపం..!!

చాలామంది స్టార్ హీరోయిన్స్ నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో మళ్ళీ తమ కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన ఇంద్రజ . ప్రజెంట్ ఇంద్రజ వెండి తెర పై తన స్టైల్ లో దూసుకుపోతుంది. పలు సినిమాల్లో సీనియర్ పాత్రలు పోషిస్తూ, జబర్దస్త్-ఎక్స్ట్రా జబర్ధస్త్- శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ లో ముందుకు దూసుకెళ్తుంది.

కాగా రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ టీం తో ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది . కాగా దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది . ఈ ప్రోమోలో అంతా బాగున్నప్పటికీ ఇంద్రజ మాత్రం గుక్క పట్టి ఏడుస్తూ ఎమోషనల్ అయ్యింది. ఇది చూసిన ఎవ్వరికి అయిన గుండెన సరే బరువెక్కుతుంది.

అయితే అంతలా ఆమె ఏడవడానికి కారణం ..ఇదే. చాలా రోజుల తరువాత స్టేజీ పై తనకు ఇష్టమైన ట్రెడిషినల్ డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఎమోషనల్ అవుతూ ఇన్నాళ్లు నేను ఇంత మంచి స్టేజిని మిస్ అయిపోయాను అంటూ గుక్క పట్టి ఏడ్చేసింది. ఓ డాన్సర్ కి ఒక కళాకారునికి ఈ రకమైన భావోద్వేగం ఉండడం చాలా సహజం . కానీ ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరు అక్కడున్న వారందరినీ ఎమోషన్ అయ్యేలా చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news