Moviesటచ్ చేయకూడని మ్యాటర్ లో ఫింగర్ పెట్టిన బాలయ్య డైరెక్టర్.. పెద్ద...

టచ్ చేయకూడని మ్యాటర్ లో ఫింగర్ పెట్టిన బాలయ్య డైరెక్టర్.. పెద్ద తలనొప్పే వచ్చిపడిందే..!?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే క్రేజీగా సెట్ అవుతూ ఉంటాయి . ఒక్కసారి ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యి రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడితే మళ్ళీ మళ్ళీ ఆ కాంబో ఇప్పుడు రిపీట్ అవుతుందా ..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ . అలాంటి ఓ క్రేజీ కాంబోనే డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని హీరో రవితేజ వీళ్లిద్దరు కాంబోలో వచ్చిన సినిమా క్రాక్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కాకుండా రవితేజకు ప్రాణం పోసింది. ఆ తర్వాత గోపీచంద్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.

కాగా ఇదే క్రమంలో మరోసారి రవితేజ గోపీచంద్ కాంబో సెట్ అవ్వాలి అంటూ ఫ్యాన్స్ కోరుకున్నారు . అనుకున్నట్లే వాళ్ళిద్దరు కాంబో సెట్ అయింది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . అయితే ఈసారి కొంచెం కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ అయిపోతున్నాడు గోపీచంద్ మలినేని అంటూ తెలుస్తుంది .ఈ సినిమా మొత్తం గుంటూరు జిల్లా ప్రాంతం చుట్టే తిరుగుతుంది అంటూ తెలుస్తుంది .

ఒకప్పుడు దళితులన్నీ ఊచకోత కోసిన ప్రదేశంగా ఈ ప్రాంతం నిలిచిన విషయం అందరికీ తెలిసిందే . గత 35 ఏళ్ల క్రితం 300 మంది అగ్రవర్ణానికి చెందిన వ్యక్తుల దళితులపై విచక్షణారహితంగా దాడి చేసి క్రూరంగా ఎనిమిది మందిని హత్య చేసిన సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేం . అయితే ఈ చుండూరు అంశం అప్పట్లో దేశాన్ని కుదిపేసింది . దీనిపై గోపీచంద్ మలినేని సినిమా తెరకెక్కించబోతున్నారు అంటూ తెలుస్తుంది . ఒకవేళ నిజంగానే నిజమైతే మాత్రం చాలా చాలా టఫ్ కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేయబోతున్నాడు గోపీచంద్ మల్లినేని అనే చెప్పాలి . ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చాలామంది అడ్డుపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news