Moviesఫైనల్లీ..ఆ విషయం పై ఓపెన్ అప్ అయిన రష్మీ.. ఖరీదైన విల్లా...

ఫైనల్లీ..ఆ విషయం పై ఓపెన్ అప్ అయిన రష్మీ.. ఖరీదైన విల్లా కొన్నిచ్చింది ఆ హీరోనే..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తొక్క లేని వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర స్టార్స్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్. అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ పెట్టి వాళ్లపై ఇష్టమొచ్చినట్లుగా రాసేసి.. ఓ రేంజ్ లో సంపాదించుకుంటున్నారు ఆకతాయిలు. వాళ్లలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న అంశం రష్మి.

రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ .. బుల్లితెరపై యాంకరింగ్ స్టార్ట్ చేసి ..పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కమ్ యాంకర్ . ఇప్పటికీ బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ రష్మీ హాట్ పర్ఫామెన్స్ లతో ఇరగదీస్తుంది. ఇదే పాయింట్ ని క్యాష్ చేసుకున్న ట్రోలర్స్ ఓ రేంజ్ లో వాడేసుకుంటున్నారు .

మరి ముఖ్యంగా రష్మీ ఎవరితోనో ఎఫైర్ నడుపుతుందని ..రష్మీకి ఓ పొలిటీషియన్ తో సంబంధం ఉందని ..అంతెందుకు ఏకంగా రష్మికి స్టార్ హీరో విల్లానే కొనిచ్చేసాడని వార్తలు వైరల్ అయ్యాయి. కాగా అలాంటి ఓ న్యూస్ పై శ్రీదేవి డ్రామా కంపెనీలో స్క్రీన్ పై ధంబ్ నైల్ వేస్తూ రష్మీని అడిగేసింది జడ్జీ ఇంద్రజ. ఫస్ట్ టైం అలాంటి వార్తల పై నోరు విప్పింది. నాకు విల్లా కొనిచ్చిన హీరో ఎవరంటే అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టింది .అంతేకాదు ఇదే ఎపిసోడ్లో హైపర్ ఆది, నరేష్..లను కూడా పలు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ తో టార్గెట్ చేస్తున్న జనాలకు ఆన్సర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ . మరి చూడాలి ఆ కాంట్రవర్షీయల్ క్వశ్చన్స్ కి ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారో మన బిల్లితెర స్టార్స్..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news