Moviesఅర్ధరాత్రి ఆ ఫోన్ వస్తే నాగార్జునకు పులుసు కారిపోతుందా..? అంత...

అర్ధరాత్రి ఆ ఫోన్ వస్తే నాగార్జునకు పులుసు కారిపోతుందా..? అంత భయమా..?

నాగార్జున .. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో . అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు . ఆల్మోస్ట్ ఆల్ ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . అంతేకాదు నాగార్జున ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ తో బాగా మింగిల్ అవుతాడు అన్న పేరు కూడా వచ్చేసింది .

మరి ముఖ్యంగా హీరోయిన్ టబుకు హీరో నాగార్జునకు మధ్య ఏదో ఉంది అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది . అఫ్కోర్స్ దీనిపై వాళ్లు కూడా స్పందించారు . “జనాలు ఏమనుకున్నా పర్లేదు మేము మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకు వచ్చారు”. అమలా కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”నాగార్జున టాబు చాలా మంచి ఫ్రెండ్స్ అని.. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ..హైదరాబాద్ కి వస్తే టబు మా ఇంట్లోనే స్టే చేస్తుంది అని .. అంత క్లోజ్ ఫ్రెండ్ మా ఫ్యామిలీకి అంటూ చెప్పుకొచ్చింది”.

రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన మరొక మ్యాటర్ బయటపడింది . నాగార్జున-టబు చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అని .. కానీ నాగార్జునకు టాబు కాల్ చేస్తే గజగజ వణికిపోతాడు అని ..ఆమె అర్ధరాత్రి కాల్ చేసిందంటే మాత్రం తాను ఎవరితో ఒకరితో గొడవ వేసుకొని ఆ గొడవ గురించి తనకు చెప్పడానికే చేసి ఉంటుంది అని నాగార్జునకి అర్థమయిపోతుందట . అందుకే అర్ధరాత్రి ఆమె ఫోన్ కాల్ వచ్చిందంటే చెమటలు కార్చుకునేస్తాడట . మళ్లీ ఏ గొడవలో ఇరుక్కుందో అంటూ తెగ భయపడిపోతాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అక్కినేని నాగార్జున రీసెంట్ గా “నా స్వామి రంగా” అనే సినిమాతో హిట్టు అందుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news