Moviesబిగ్ షాకింగ్: సాయి పల్లవి క్రేజీ ప్రాజెక్ట్ ను దొబ్బేసిన జాన్వీ...

బిగ్ షాకింగ్: సాయి పల్లవి క్రేజీ ప్రాజెక్ట్ ను దొబ్బేసిన జాన్వీ కపూర్.. రాత్రికి రాత్రి చేతులు మారిపోయిన బడా సినిమా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రామాయణాన్ని తెరకెక్కించడానికి చాలామంది డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి సాహసమే చేశాడు ఓం రావత్ . అయితే ఆ సినిమాను తలదన్నే రేంజ్ లో బాలీవుడ్ లో మరో రామాయణం రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్ ..సీతగా సాయి పల్లవి నటించబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి .

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి ను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది . తెర వెనక జరిగిన కొన్ని గ్యాంబ్లింగ్లో సాయి పల్లవిను ఈ పాత్ర నుంచి తప్పించి హీరోయిన్ జాన్వి కపూర్ ని ఆ పాత్ర కోసం చూస్ చేసుకున్నారట మేకర్స్ . దీంతో సాయి పల్లవి క్రేజీ ఆఫర్ను జాన్వి కపూర్ తన ఖాతాలో వేసుకున్నట్లయింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో టాలీవుడ్ లో వైరల్ గా మారింది .

ఇన్నాళ్ళు సీతగా సాయి పల్లవిని అనుకున్నారు మేకర్స్. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి జాన్వికపుర్ రావడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఆ జాన్వీ కపూర్ అస్సలు సెట్ అవ్వదు అంటూ జనాలు ఏకిపారేస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఓ రూమర్ వైరల్ అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news