Newsప్రముఖ యాంకర్ 6 లక్షల బంగారం కొంటే బిల్లు పంపిందెవరో తెలుసా..?

ప్రముఖ యాంకర్ 6 లక్షల బంగారం కొంటే బిల్లు పంపిందెవరో తెలుసా..?

తెలుగులో రష్మీ గౌతం, అనసూయ, శ్రీముఖి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఓ షోకి ఈ ముగ్గురు భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బుల్లితెరమీద సందడంతా వీరిద్దరిదే. ఇక విష్ణు ప్రియ, దీపిక పిల్లి లాంటి వారు అలా అలా నెట్టుకొస్తున్నారు. రష్మీ గౌతం, అనసూయ, శ్రీముఖి సినిమాలలోనూ తమ అందాలను ఆరబోస్తూ మంచి ఆఫర్స్ కొట్టేస్తున్నారు.

రష్మీ గౌతం ఇప్పటికే కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. కానీ, స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేదు. హీరోయిన్‌గా సెటిలవడానికి లిప్ కిస్సులు కూడా పెట్టింది. ఇంటెన్సివ్ సీన్స్ కూడా చేసింది. కానీ, అవేవి రష్మీ గౌతం కి స్టార్ హీరోయిన్ అనే ముద్రను తీసుకురాలేకపోయాయి. ఇక అనసూయ హీరోయిన్ గా కంటే మంచి క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతం కంటే అనసూయ చేస్తున్న పాత్రలకి మంచి ఆదరణ దక్కుతోంది.

వీరిద్దరికంటే శ్రీముఖి అవకాశాలు వస్తున్నా అందగా పేరు రావడం లేదు. బుల్లితెర మీద బిజీగానే ఉంది. కానీ, సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం సో సోగా నెట్టుకొస్తోంది. ఇటీవల భోళా శంకర్ లో ఖుషి నడుము సీన్ చూసి తిట్టుకున్నారు. ఇలా ఈ ముగ్గురు క్రేజీ యాంకర్స్ అటు స్మాల్ స్క్రీన్ ఇటు సిల్వర్ స్క్రీం మీద సందడి చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే వీరికి బయట బడా బాబులే మంచి ఆఫర్స్ ఇస్తున్నారట.

వీరిలో ఒకరు ఇటీవల ఓ పాపులర్ జువెల్లరీ మాల్ కి వెళ్ళి దాదాపు 6 లక్షల బంగారం కొనుగోలు చేస్తే బిల్లు మాత్రం ఓ రాజకీయ నాయకుడు పంపించాడట. అక్కడితో సరిపెట్టుకోకుండా ఈ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ కి కాల్ చేసి మీరు వీరికి యాడ్ ఫిల్మ్ చేశారు కదా..నాకు కొంచం డిస్కౌంట్‌ కావాలని అడిగిందట. ఆ డిస్కౌంట్ డబ్బులు తన హ్యాండ్ బ్యాగ్ లోకి వెళ్ళాయట. చిన్న స్క్రీన్ మీద అయినా కాస్త క్రేజ్ వస్తే ఎలాంటి వారు ?వెనకాల ఉంటారో అర్థమవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news