Moviesబిగ్ బ్రేకింగ్: "ఒక శకం ముగిసిపోయింది"..స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట్లో...

బిగ్ బ్రేకింగ్: “ఒక శకం ముగిసిపోయింది”..స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఓ స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్నవిషాద ఛాయల నుంచి మరువకముందే .. మరో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన బ్యాడ్ న్యూస్ వింటున్నాము . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్.. సినీ లవర్స్ శోకసంద్రం మునిగిపోతున్నారు . కాగ ఇలాంటి క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది .

ఆమెకి ఇష్టమైన తన అమ్మమ్మ గారు చనిపోయారు. ఇదే విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తూ నిత్యామీనన్ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది . అమ్మమ్మతో ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఆమె తన భావోద్వేగ మైన పోస్ట్ ను పెట్టారు . అంతేకాదు నిత్యామీనన్ కి తన అమ్మమ్మ గారు అంటే ఎంతో ఇష్టమని .. అసలు ఆమె ఇండస్ట్రీలోకి రావడానికి కూడా హెల్ప్ చేసింది తన అమ్మమ్మగారే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది .

అంతేకాదు నిత్యామీనన్ సోషల్ మీడియా ద్వారా తన అమ్మమ్మ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ” ఒక శకం ముగిసింది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ..గుడ్ బాయ్ అమ్మమ్మ అండ్ మై చెర్రీ మాన్.. ఇప్పటినుంచి మరొక కోణంలో చూసుకుంటా” అని ఎమోషనల్ గా నిత్యామీనన్ నోట్ రాసుకొచ్చారు. దీంతో నిత్యామీనన్ అభిమానులు సైతం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు . ఆమెతో పాటు తాతయ్య కూడా ఉన్నారు. నిత్యాని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ఏదో విషయాన్ని చెప్తున్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడు చలాకీగా సంతోషంగా ఉండే నిత్యామీనన్ ఇంత డల్ అయిపోవడంతో ఫాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు . అంతేకాదు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. దీనితో పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా నిత్యామీనన్ అమ్మమ్మ గారి ఆత్మ కు శాంతి కలగాలని.. ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news