Moviesరెమ్యూనరేషన్ తీసుకోగానే సాయిపల్లవి మొదట ఏం చేస్తుందో తెలుసా.. నీకు దండం...

రెమ్యూనరేషన్ తీసుకోగానే సాయిపల్లవి మొదట ఏం చేస్తుందో తెలుసా.. నీకు దండం పెట్టాలే తల్లి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి ..ప్రజెంట్ ఫ్యామిలీతో తన టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఎంబిబిఎస్ చేసిన సాయి పల్లవి మలర్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది . ఇక తర్వాత తెలుగులో ఫిదా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ఎక్స్పోజింగ్ చేయకుండా వల్గారిటీకి దూరంగా రొమాంటిక్ సీన్స్ లో నటించకుండా నెంబర్ వన్ హీరోయిన్ అంటూ ముద్ర వేయించుకుంది .

అంతేకాదు పారితోషకం విషయంలోనూ సాయిపల్లవి నిర్మాతలని డిమాండ్ చేయదట . ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత నోట్ చేస్తే అంతే తీసుకుంటుందట. సినిమా కోసం మొదటి తీసుకున్న రెమ్యూనరేషన్ చెక్ ని ఫస్ట్ ఆమె సాయిబాబా దగ్గర పెట్టి పూజించి ..ఆ తర్వాత అమ్మ నాన్నలకు ఇస్తుందట . మొదట నుండి సాయిపల్లవికి అదే అలవాటు అంటూ తెలుస్తుంది.

దీంతో ఈ కాలంలోనూ ఇలాంటి హీరోయిన్స్ ఉన్నారా ..? ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు నీ పద్ధతికి నీ కమిట్మెంట్ కి దండం పెట్టాలి .. నీలాంటి ఆడపిల్ల ఈ కాలంలో లేనేలేదు అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news