Moviesబిగ్ షాకింగ్: ఆ కవల పిల్లలు మా వంశాంకురం కాదు..బిగ్ బాంబ్...

బిగ్ షాకింగ్: ఆ కవల పిల్లలు మా వంశాంకురం కాదు..బిగ్ బాంబ్ పేల్చిన విగ్నేశ్ అమ్మ..!?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న నయనతార పెళ్లి అయిన ముహూర్తం నాటి నుండే కొత్త సమస్యలు చిక్కుకుంటూ వస్తుంది. అక్టోబర్ 9న మాకు కమల పిల్లల పుట్టారు అంటూ అఫీషియల్ గా ప్రకటించింది ఈ జంట. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది . వీళ్ళు పిల్లలు కన్నిందిసరోగసి ప్రాసెస్ ద్వారా అంటూ తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం మండిపడింది.

ఇండియాలో సరోగసి ప్రాసెస్ బ్యాన్ అయింది.. మీరు ఎలా సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తారంటూ ..మండిపడింది. అంతేకాదు ఒకవేళ నేరం రుజువు అయితే ఐదేళ్లు జైలు శిక్ష అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా నయన్ విగ్నేష్ జీవితాల్లో ప్రమాదం రాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. కాగా రీసెంట్గా మరో కొత్త సమస్య నయనతార జంటకు వచ్చినట్లు తెలుస్తుంది.

విగ్నేష్ శివన్ అమ్మగారు నయనతార-విగ్నేష్ శివన్ ల కు పుట్టిన ఈ సరోగసి పిల్లలకు తమ వారసత్వం వర్తించదని చెప్పుకొచ్చిందట . ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్లో వైరల్ గా మారింది . నయనతార కడుపున 9 నెలలు మోసి కన్న బిడ్డలే మా బిడ్డలవుతారని ..లేకపోతే మా వంశ వారసత్వం వీళ్లకు వర్తించదని..ఈ బిడ్డలు మా వారు కాదు అంటూ విగ్నేష్ వాళ్ళ అమ్మగారు ఓపన్ గానే బంధువులకు చెప్తుందట. ఈ క్రమంలోనే విగ్నేష్ శివన్ నయనతారలకు కొత్త సమస్య వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరే నయనతార ఇప్పటికైనా నోరు విప్పాలి.. విప్పి ఆ పిల్లలు ఎలా పుట్టారో చెప్తే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు ఈ కొత్త జంట ఫ్యాన్స్. మరి చూడాలి ఆ పని ఎప్పుడు చేస్తారో ఈ జంట..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news