Newsఏవమ్మ అమల.. ఇప్పుడు నీ నోరు లేవట్లేదే ఏం..? టైం చూసి...

ఏవమ్మ అమల.. ఇప్పుడు నీ నోరు లేవట్లేదే ఏం..? టైం చూసి కొట్టిన అక్కినేని ఫ్యాన్స్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అడ్డు అదుపు లేకుండా బిహేవ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ అంటే బుస్సు బుస్సు అని ఎగిరేస్తున్నారు కొందరు జనాలు. అక్కినేని ఫ్యామిలీ ఊ అన్న తప్పుపడుతున్నారు..ఊ ఊ అన్న తప్పుపడుతున్నారు. దానికి రీజన్ సమంతకు నాగచైతన్య విడాకులు ఇవ్వడమే అంటూ తెలుస్తుంది .

అఫ్కోర్స్ రీసెంట్ గానే ఈ ఇష్యూ పై నాగచైతన్య క్లారిటీ ఇచ్చాడు. మేము విడాకులు తీసుకుంది సోషల్ మీడియా కారణంగానే అంటూ బల్ల గుద్ది చెప్పాడు. అయినా సరే జనాలు ఎందుకు అది నమ్మట్లేదు.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కారణంగా మీరు విడాకులు తీసుకున్నారంటే మేము నమ్మాలా..? మా చెవిలో పువ్వులు పెడుతున్నారా..? మేమంత వెర్రి పుష్పాల్లా కనిపిస్తున్నామా..? అంటూ మళ్ళీ క్వశ్చన్స్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే త్వరలో మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కాబోయే కస్టడీ సినిమా ప్రమోషన్స్ ని టార్గెట్గా చేసుకొని ..అక్కినేని అమలను ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఏజెంట్ సినిమా హిట్ అవ్వడానికి అక్కినేని అమల తిరుమల కి వెళ్లి దేవుళ్ళకి భారీ మొక్కులు మొక్కేసింది అని.. అదే తన సవతి కొడుకు నాగచైతన్య సినిమా రిలీజ్ అవుతుంటే అస్సలు పట్టించుకోవడంలేదని అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.

నీవల్లే అక్కినేని ఫ్యామిలీ ఇలా తయారయింది అంటూ దారుణంగా ట్రోల్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అటెండ్ అవుతుంది. ఏజెంట్ సినిమా హిట్ అవ్వడానికి అమల తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కస్టడీ సినిమా విషయంలో మాత్రం అమల ఏ మాత్రం పట్టించుకోకపోవడం అభిమానులకు హర్టింగా అనిపిస్తుంది . ఈ క్రమంలోనే టైం చూసి కరెక్ట్ పాయింట్ తో కొడుతున్నారు. చూడాలి దీని పై అమలా ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news