Moviesఒకే ఫ్రేమ్ లో ప్రభాస్‌, యశ్‌... అభిమానులకు బ్లాస్టింగ్ అప్డేట్ రెడీ..?

ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్‌, యశ్‌… అభిమానులకు బ్లాస్టింగ్ అప్డేట్ రెడీ..?

యస్.. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ వార్తనే నిజం అని తెలుస్తుంది. ఇప్పుడు బడా స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు అంటూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. అయితే, ఈ లిస్ట్ లో ముందు వరుస లో ఉంటాడు..డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత తన రేంజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ హీరో ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు.

ఓ వైపు నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో ..ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ చేస్తూనే..మరో వైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. స్టార్ డాటర్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో .. మరో పాన్ ఇండియా హీరో కూడా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..సలార్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో కూడా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతను మరెవరో కాదు..KGF సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న కన్నడ రాక్ స్టార్ యాశ్. కేజీయఫ్‌ చిత్రంతో సౌత్‌లోనే దేశవ్యాప్తంగా యశ్‌ ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

ఈ నేపథ్యంలో సలార్‌ యశ్‌తో అతిథి పాత్ర చేయించేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేశాడనే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లలను ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ సీన్‌ నెక్ట్‌ లెవల్‌ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దీని పై ఇంకా అఫిషీయల్ ప్రకటన రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news