Movies"వద్దు వద్దు అన్నా కూడా నాతో నాగార్జున అలా చేశాడు".. 20...

“వద్దు వద్దు అన్నా కూడా నాతో నాగార్జున అలా చేశాడు”.. 20 ఏళ్ల తర్వాత సంచలన విషయాన్ని బయటపెట్టిన శ్రేయ శరణ్..!

నాగార్జున – శ్రేయ శరణ్.. ఈ పేరు చెప్తే వచ్చే అరుపులు.. కేకలు ఓ రేంజ్ లో ఉంటాయి . మరీ ముఖ్యంగా నాగార్జున – టబు తర్వాత అందరిని ఆకట్టుకున్న జంట ఇదే కావడం గమనార్హం. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగ రాసింది . అంతేకాదు వీళ్ళ కాంబో చాలా చాలా ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అంటూ ఉంటారు అభిమానులు.

కాగా శ్రియా శరణ్ ప్రస్తుతం తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతుంది . పెళ్లి తర్వాత కూతురు పుట్టింది . అయినా సరే పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మరో గుర్తింపు సంపాదించుకున్న శ్రియ శరణ్.. మంచి మంచి అవకాశాల కోసం ట్రై చేస్తూ వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకుంటుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయ శరణ్ టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది .

“సౌత్లో అద్భుతమైన నటులు చాలామంది ఉన్నారు. వారితో కలిసి నేను కూడా పని చేశాను.. అయితే నాకు ముఖ్యంగా నచ్చిన హీరో మాత్రం నాగార్జున.. ఎందుకంటే ఒక హీరోలా కాకుండా ఒక ఫ్రెండ్ లా అన్ని అర్థమయ్యేలా చెప్తాడు.. ఆయన నాకు ముఖ్యంగా ధ్యానం ఎలా చేయాలో అర్థం అయ్యేలా నేర్పించారు..మొదట నాకు ఇది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు..వద్దు వద్దు అని చెప్పా.. కానీ బలవంతంగా నేర్పించాడు.. దానివల్ల ఇప్పటికి నేను లైఫ్ లో ప్రతి రోజు నా పరిస్థితులను సక్సెస్ఫుల్గా ఎదురుకోగలుగుతున్నాను.. అంతేకాదు నాగార్జున నా కోసం చాలా చాలా గిఫ్ట్లు కూడా ఇచ్చాడు.. చాలా చాలా ఫన్నీ మూమెంట్స్ మా మధ్య బోలెడు ఉన్నాయి అంటూ నాగార్జునతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి బయట పెట్టింది “. 20 ఏళ్ల తర్వాత నాగార్జున గురించి శ్రేయ శరణ్ ఇలా మాట్లాడడంతో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news