Newsభార్య దగ్గర చేసిన ప‌నే హీరోయిన్ల ద‌గ్గ‌ర చేసి అడ్డంగా బుక్...

భార్య దగ్గర చేసిన ప‌నే హీరోయిన్ల ద‌గ్గ‌ర చేసి అడ్డంగా బుక్ అయిన ఛోటా కె నాయుడు…!

ఛోటా కె నాయుడు..టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ కెమెరా మేన్. అయినా రాజమౌళి లాంటి దర్శకులు ఇప్పటి వరకూ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఛోటా కె నాయుడు మంచి టెక్నీషియన్ అయినప్పటికీ ఆయనలో కొన్ని నీచమైన బుద్ధుల వల్ల అందరి మెప్పు పొందలేకపోయాడు. అసిస్టెంట్ గా చేసినప్పుడు వర్క్ బాగా నేర్చుకున్నాడు.

అలా టీవీ సీరియల్ కి కెమెరా మేన్ గా చేరాడు. ఆ సీరియల్ నిర్మాత సీతాదేవి. ఆమెని ప్రతీరోజూ కలిసేవాడు. అలా ఒకసారి అందరూ వెళ్లిపోయాక చేయి తీసుకొని ముద్దుపెట్టుకొని వెళ్లిపోయాడు. అలా సీతాదేవి మీద ఉన్న ప్రేమ విషయాన్ని ఛోటా ఓపెన్ గా చెప్పాడు. కానీ, చేసిన పనికి తర్వాత రోజు తిడుతుందని ఇక ఆ సీరీయల్ నుంచి తీసేస్తుందని భయపడ్డాడు.

కానీ, తర్వాత రోజు మాత్రం ఆమె నార్మల్ గా మాట్లాడింది. దాంతో ఛోటా కి ధైర్యం వచ్చింది. తన ప్రేమ విషయాన్ని నేరుగా చెప్పి పెళ్లి చేసుకున్నాడు. చెప్పాలంటే ఇలా ఇంకెవరైనా చేస్తే కథ వేరేలా ఉండేది. కానీ, ఛోటాలో ఉన్న టాలెంట్ కి సీతాదేవి పడిపోయింది. అయితే, అలాంటి పనులు ఛోటా హీరోయిన్స్ దగ్గర కూడా వేస్తాడు. దీనివల్ల ఇండస్ట్రీలో ఆయన చాలా బ్యాడ్ అయ్యాడు కూడా.

సెట్ లో హీరోయిన్ ఆయనతో మంచిగా ఉండాల్సిందే. లేదంటే ఆయన కూడా ఆటిట్యూడ్ చూపిస్తాడు. ఎలా టార్చర్ పెట్టాలో అలా పెడతాడట. ఇది ఆయన చెప్పిన మాటల ద్వారా అలా అలా అర్థమవుతుంది. నిత్యా మీనన్ విషయంలో ఒకసారి ఇలా కూడా జరిగింది. ఇక కాజల్ అగర్వాల్ ని అందరి ముందు ఛోటా కె నాయుడు ముద్దు పెట్టుకోవడం పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత చిరంజీవి లాంటి వారు కూడా కొంతకాలం దూరం పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మెగా 156 కి పనిచేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news