Movies"గుంటూరు కారం"లో మరో హీరోయిన్..శ్రీలీల-మీనాక్షిని మించిపోయే ఫిగర్..!!

“గుంటూరు కారం”లో మరో హీరోయిన్..శ్రీలీల-మీనాక్షిని మించిపోయే ఫిగర్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రెసెంట్ నటిస్తున్న సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇలాంటి క్రమంలోని సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్గా గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఈ సినిమాలో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్లు అనే అనుకున్నారు జనాలు కానీ కొత్తగా తెరపైకి మూడో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ తెలుస్తుంది . ఆ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్ . ఎస్ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుందట. గతంలో మహేష్ బాబుకి హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో మెరవబోతోంది అంటూ తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు కత్తిలాంటి ఫిగర్లు శ్రీ లీల – మీనాక్షి చౌదరి ఉన్నారు , ఇప్పుడు అంతే హాట్ ఫిజిక్ లొ ఉన్న కాజల్ కూడా చేరితే సినిమాకి మరింత హైప్ రావడం పక్కా అంటున్నారు జనాలు. అయితే కాజల్ ఈ సినిమాలో గ్లామర్ పాత్ర కాదని ట్రెడిషనల్ పాత్ర పోషిస్తుందని ..కేవలం ఆమె పాత్ర అరగంట మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత ఆమె పాత చచ్చిపోతుందని.. అప్పటినుంచి సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది అంటూ కూడా తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news