Moviesరష్మిక ప్రైవెట్ పార్ట్ కోసం 30 లక్షలు ఖర్చు చేసిన స్టార్...

రష్మిక ప్రైవెట్ పార్ట్ కోసం 30 లక్షలు ఖర్చు చేసిన స్టార్ నిర్మాత..సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లీక్డ్ న్యూస్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన హాట్ ఫిగర్ తో ఇండస్ట్రీలో బడాబడా ఆఫర్లు పట్టేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నాలోని ప్రైవేట్ అందాలు చూడడానికి ఓ నిర్మాత ఏకంగా 30 లక్షలు ఖర్చు చేశాడు అన్న న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన సినిమా “సరిలేరు నీకెవ్వరు”. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెర కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక – మహేష్ బాబు మధ్య వచ్చిన సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి . కాగా ఈ సినిమాల్లో మైండ్ బ్లాక్ సాంగ్ లో ఇద్దరు ఇరగదీసారు.

అయితే ఈ సినిమాలో ఈ సాంగ్ లో మహేష్ బాబు కన్నా రష్మిక హాట్ గా కనిపించింది . మరి ముఖ్యంగా నాభి అందాలను ఎక్కువగా ఎక్స్పోజ్ చేశారు . ఈ క్రమంలోని సినిమా నిర్మాత ఆమె నాభి అందాలను హైలెట్ చేసి చూపించడానికి గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ కోసం ఏకంగా 30 లక్షలు ఖర్చు చేశారట . ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. 30 లక్షలు ఖర్చు చేసే అంత హాట్ నెస్ అక్కడ ఏముంది అంటూ పదేపదే ఆ సాంగ్ ని ప్లే చేసి మరి చూస్తున్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news