Movies"ఆ నాడు నేను విష్ చేస్తే పట్టించుకోలేదు"..ప్రభాస్ పై కాంతారా డైరెక్టర్...

“ఆ నాడు నేను విష్ చేస్తే పట్టించుకోలేదు”..ప్రభాస్ పై కాంతారా డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు అతని గురించి పట్టించుకునే జనాలు లేరు . అయితే రాత్రికి రాత్రి ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు రిషబ్. డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న రిషిబ్ శెట్టి కాంతారా.. సినిమాను డైరెక్టర్ చేసి హీరోగా నటించడంతో స్టార్ హీరో పొజిషన్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు.

అంతే కాదు కాంతారా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రజెంట్ ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . ఈ క్రమంలోనే కాంతారా డైరెక్టర్ పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ..తన నెక్స్ట్ సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు . కాగా రీసెంట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే కాంతారా సినిమా హిట్ అవ్వడంతో చాలామంది ప్రముఖులు ఆయనను ఓ రేంజ్ లో పొగిడేశారు. ఈ క్రమంలోని ప్రభాస్ సైతం ఆయనకు కాల్ చేసి విష్ చేశారట. ఇదే టైంలో ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా పట్టించుకోలేదు అని.. ఆయన లైట్ తీసుకున్నారని.. సినిమా గురించి మాత్రం గంటసేపు పైగానే చర్చించారని.. అప్పుడే నాకు అర్థమైంది కాంతారా సినిమా ఎంత బాగా జనాలకు నచ్చింది అన్న విషయం” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. ప్రజెంట్ ఆయన మాటలు మాటల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news