Moviesకమల్ కి మూడ్ రావడం కోసం డైరెక్టర్ అంత కష్టపడ్డారా..ఆఖరికి అది...

కమల్ కి మూడ్ రావడం కోసం డైరెక్టర్ అంత కష్టపడ్డారా..ఆఖరికి అది కూడా చేసారా..?

లోకనాయకుడు కమల్ హాసన్ అందాల ముద్దుగుమ్మ రాధిక కలిసి నటించిన సినిమా స్వాతిముత్యం . కళాతప్స్వి విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని వన్ అఫ్ ద బిగ్గెస్ట్ రికార్డులు నెలకొల్పింది. అంతేకాదు ఇప్పటికీ ఇలాంటి సినిమాలు డైరెక్టర్స్ డైరెక్ట్ చేయలేకపోతున్నారంటే దానికి మెయిన్ రీజన్ కళాతపస్వి లో ఉన్న టాలెంట్ అని చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాలో కమల్-రాధిక ఇద్దరిని నటనకు మంచి మార్కులు పడ్డాయి .

మరి ముఖ్యంగా కమల్ హాసన్ లాంటి లోకనాయకుడు చేత స్వాతిముత్యం లో అలాంటి క్యారెక్టర్ వేయించడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతే కాదు సినిమాలో “మనసు పలికే మౌన గీతం” అనే పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ప్లే చేసుకుని ..వినే జనాలు ఉన్నారు . అయితే ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య నాచురల్ గా రోమాన్స్ రావడానికి కళాతపస్వీ చాలా కష్టపడ్డారట . రాధిక సీన్ బట్టి క్యాచ్ చేసుకుని వెళ్ళిపోయేదట.

కమల్ హాసన్ సీన్ కి తగ్గట్టు ఇన్వాల్వ్ కాలేకపోయాడట. ఈ క్రమంలోనే కళాతపస్వి విశ్వనాథ్ రాధిక ని పిలిచి ఆమెపై ఓ రొమాంటిక్ స్ప్రే చేశారట. ఆ విధంగా కమల్ కి మూడ్ వస్తుందని కళాతపస్వీ అలా చేశారట . అయితే రాధిక అలా చేసుకుందని కమలహాసన్ అపార్ధం చేసుకున్నరట . ఆ తర్వాత మ్యాటర్ తెలుసుకొని కళాతపస్వి కి దండం పెట్టేసాడట కమల్. ఈ సినిమా ఎంతటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే టీవీ కి అతుక్కుపోయి చూసే జనాలు బోలెడు మంది ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news