Moviesఓ మై గాడ్: మహేష్ అభిమానులకి వెరీ బ్యాడ్ న్యూస్.. అంత...

ఓ మై గాడ్: మహేష్ అభిమానులకి వెరీ బ్యాడ్ న్యూస్.. అంత కర్మ రా బాబు..!?

ఓ మై గాడ్ ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులను నిరాశపరిచే వార్త నే. మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సైన్ చేసిన మూవీ SSMB28 . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కాగా రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయగానే మహేష్ బాబు అమ్మగారు మరణించిన కారణంగా షెడ్యూల్ ఆగిపోయింది . ఆ తర్వాత మహేష్ బాబు ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాడు .

రీసెంట్ గానే తిరిగి వచ్చాడు . ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారు అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అందుతున్న సమాచారం ప్రకారం రెండు నెలలు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ వేశాడట మహేష్ బాబు . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జనవరి మొదటి వారంలో మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రాబోతున్న మూవీ రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది అంటూ ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది .

దానికి మెయిన్ రీజన్ పూజ హెగ్డే. మనకు తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది పూజ హెగ్డే. ఆమె కాలు గాయం మరింత ఎక్కువ అయిన కారణంగా ..ఈ సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేసిన్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళితో తెరకెక్కించే స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నారట. ఏది ఏమైనా సరే మహేష్ బాబు అభిమానులు కి ఇది బాడ్ న్యూస్ అని చెప్పాలి . ఏంటో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలు పెట్టిన అప్పటి నుంచి.. ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మొదట సినిమా షూటింగ్స్ ఆపేశారు.. ఆ తర్వాత మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు చనిపోయారు ..ఇప్పుడు పూజ హెగ్డే కాళ్ళకి గాయం ఇలా ఒక్క దాని తర్వాత ఒకటి బ్యాడ్ న్యూస్ లతో షూటింగ్ పోస్ట్ పోన్ అవుతుంటే సినిమారిజల్ట్ ఎలా ఉంటుందో అంటూ జనాలు భయపడిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news