Moviesఅభిమానులకు బిగ్ షాక్.. కోర్టు మెట్లు ఎక్కనున్న రష్మిక మందన్నా..!?

అభిమానులకు బిగ్ షాక్.. కోర్టు మెట్లు ఎక్కనున్న రష్మిక మందన్నా..!?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కన్నడ బ్యూటి రష్మిక మందన్నా..కోర్టు మెట్లు ఎక్కనుందట. ఈ విషయాని తెలుసుకుని అభిమానులు షాక్ అవుతున్నారు. ఏమైంది..? ఎందుకు రష్మిక కోర్టు మెట్లు ఎక్కాలి అనుకుంటుంది ..? అని సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలు పెట్టారు. దీంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. రష్మిక కోర్టు మెట్లు ఎక్కాలి అనుకుంటుంది నిజమే కానీ, నిజ జీవితంలో కాదు రీల్ లైఫ్ లో. ఈ విషయం తెలుసుకుని అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.

మనకు తెలిసిందే రష్మిక ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ కోళీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. రెమ్యూనరేషన్ కూడా భారీ గా పెంచేసింది. ఇప్పుడు అమ్మడు ఒక్కో సినిమాకు 4 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటుంది. మరి అలాంటి అమ్మడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏంటి అనేగా మీడౌట్..? అక్కడికే వస్తున్నా..ఆమె బాలీవుడ్ లో ఓ సినిమా షూటింగ్ కోసం ఇలా కోర్టు మెట్లు ఎక్కనుందట.

ప్రజెంట్ బాలీవుడ్ లో ఫుల్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ.. తన నెక్స్ట్ సినిమాలో భాగంగా..కొన్ని సీన్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కనుందట. ఈ సినిమా లో అమ్మడి రోల్ చాలా ఢిఫరెంట్ గా ఉంటుందని..బాలీవుడ్ జనాలకి నచ్చుతుందని అంటున్నారు మేకర్స్. కాగా, రష్మిక కీలక పాత్రలో నటించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ, ఆ సక్సెస్ అంతా మృణాలిని ఎత్తుకుపోయింది. రష్మిక ను సెకండ్ హీరోయిన్ గా నే చూసారు తప్పిస్తే..అక్కడ అమ్మడి మ్యాటర్ నిల్ అంటూ తెల్చేసారు..జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news