Moviesఆ హీరోతో పనిచేసిన తరువాత ఈ ముగ్గురి పరిస్ధితి ఎలా...

ఆ హీరోతో పనిచేసిన తరువాత ఈ ముగ్గురి పరిస్ధితి ఎలా తయారైందంటే..?

ఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్లే కాదు మిగత టెక్నీషియన్స్ ..సినిమా డైరెక్టర్లు..ప్రోడ్యూసర్లు కూడా ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో మహేశ్ బాబు అందం వెనుక ఉన్న సీక్రేట్స్ తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన రీసెంట్ ఇంటర్వ్యుల్లో..”ఫుడ్ లో అవి తన కూడదు..ఇవి తినకూడదు అని ఏం పెట్టుకోను అని..ఏదైనా..లిమిట్స్ లో తింటే చాలు..దానికి తగ్గ వర్క్ అవుట్స్ చేస్తే..అందంగా..హెల్తీగా ఉంటామని..”చెప్పుకొచ్చారు.

అయితే, మనం గమనించిన్నట్లైతే ..మహేశ్ తో పని చేసిన ధమన్, వంశీ పైడి పల్లి, పరశూరామ్..ముగ్గురు కూడా ఆయన తో వర్క్ చేశాక..చాలా స్లిమ్ గా మారిపోయారు. దానికి కారణం మహేశ్అంటున్నారు అభిమానులు. మహేశ్ లో ఉన్న స్పెషాలిటీ అదే. తను హ్యాపీ గా, హెల్తీ గా ఉండటమే కాదు. తనతో పాటు వర్క్ చేస్తున్న అందరిని హ్యాపీగా ఉంచాలని చూస్తారు. అందుకే ఆయన అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యారు..అంటుంటారు ఆయన అభిమానులు.

మీరు బాగా గమన్నించిన్నట్లైతే..మహేశ్ బాబు దూకుడు సినిమాకి మ్యూజిక్ అందించినప్పుడు ధమన్ ఎంత బొద్దుగా ఉన్నాడొ మనకు తెలిసిందే. అదే తమన్..సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్ లో ఎంత స్లిమ్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఆయన లుక్ చూస్ అందరు ఆశ్చర్య పోయారు. సేమ్ టూ సేమ్ అలాగే వంశి పైడిపల్లి కూడా మహర్షి సినిమా వరకు చాలా లావుగా కనిపించారు.

ఆ సినిమా కంప్లీట్ అయ్యిన తరువాత ఎవ్వరు గుర్తుపట్టలేనంత స్లిమ్ గా తయారు అయ్యారు. ఇక అదే విధంగా డైరెక్టర్ పరశూరామ్ కూడా..గీతగోవిందం టైంలో చాలా చబ్బీ గా కనిపించారు. అదే , పరశూరామ్..సర్కారు వారి పాట సినిమా తరువాత..ఎంత సన్నగా మారిపోయాడో..మనం మన కళ్లారా చూసిందే. అలా, ఈ ముగ్గిరి లైఫ్ ని టర్న్ చేశాడు సూపర్ స్టార్ హీరో మహేశ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news