Moviesఎవ్వరి పెళ్లికి విష్ చేయని నరేంద్ర మోడీ..కేవలం రకుల్-జాకీ భగ్నాని లకు...

ఎవ్వరి పెళ్లికి విష్ చేయని నరేంద్ర మోడీ..కేవలం రకుల్-జాకీ భగ్నాని లకు మాత్రమే ఎందుకు శుభాకాంక్షలు చెప్పారో తెలుసా..?

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మగా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..రీసెంట్ గానే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ఏడడుగులు వేసింది. ఫిబ్రవరి 21న గోవాలో కుటుంబ సభ్యులు – సన్నిహితుల సమక్షంలో వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . రీసెంట్గా రకుల్ తన పెళ్లి ఫొటోస్ ని సైతం మీడియాతో పంచుకునింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు అందరూ కంగ్రాట్యులేషన్స్ .. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ అందిస్తున్నారు . రీసెంట్గా రకుల్ ప్రీత్ – జాకీ భగ్నాని ల కు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్పెషల్గా విష్ చేశారు . దీనికి సంబంధించిన వార్తలు ఎన్నో వైరల్ అయ్యాయి . నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ ఈ పెళ్లిని మొదట విదేశాలలో చేసుకోవాలనుకున్నారట. కానీ నరేంద్ర మోడీ సలహా మేరకే.. ఆయన సూచనలు పాటిస్తూ గోవాలో చేసుకునిందట.

దీంతో నరేంద్ర మోడీ ఇంప్రెస్ అయ్యి రకుల్ జాకీలకు స్పెషల్ వెడ్డింగ్ విషెస్ అందించారు. జనరల్ గా నరేంద్ర మోడీ .. ఏ జంట పెళ్లి జరిగిన విషెస్ అందించడం చాలా రేర్.. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ ల జంటకు..ఆయనకు చాలా చాలా స్పెషల్ అయిన జంటలకు,, బడా సెలబ్రెటీలకే విష్ చేస్తాడు . అలాంటిది రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ లకు ఇంత అఫీషియల్ నోట్ తో విష్ చేయడం అభిమానులకి కలిగిస్తుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే నరేంద్ర మోడీ -జాకీ భగ్నానిలకు విష్ చేశాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news