Newsమళ్ళీ కలవబోతున్న నీహారిక-చైతన్య.. దేని కోసమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

మళ్ళీ కలవబోతున్న నీహారిక-చైతన్య.. దేని కోసమో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

వాట్ .. నిహారిక – జొన్నలగడ్డ చైతన్య మళ్ళీ కలవబోతున్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే ఇది కలిసి కాపురం చేసుకోవడానికి కలవడం లేదు . వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒక స్థలాన్ని ఇద్దరు డబ్బులతో కొనుగోలు చేశారట . ఇప్పుడు ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టారట . ఆ స్థలం ఇద్దరి పేరు మీద ఉండడంతో.. ఇద్దరు సైన్ చేస్తే కానీ ఆ స్థలానికి అమ్మే అర్హత ఉండదట.

ఆ కారణంగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నిహారిక జొన్నలగడ్డ చైతన్య మళ్ళీ కలవబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే నిహారిక ముందు సంతకం చేసిన తర్వాత జొన్నలగడ్డ చైతన్య సంతకం చేసి ఆ ప్రాపర్టీని సేల్ చేస్తారట . ఆ ప్రాపర్టీ మీద వచ్చిన డబ్బులు కూడా ఇద్దరు సమానంగా పంచుకుంటారట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

కలిసి కాపురం చేయాల్సిన వీళ్ళు కలిసి కొన్న ప్రాపర్టీని అమ్ముకునే స్థాయికి వెళ్లిపోయారు ..ఏం కర్మ వీళ్లది అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కనీసం రెండో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. విడాకుల తరువాత నీహారిక టూ బోల్డ్ గా మారిపోయింది. చైతన్య తన పని తాను చేసుకుంటున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news