Newsఆ రెండు పార్ట్స్ చూసే..నీ స్నేహం సినిమాలో ఆర్తి అగర్వాల్ ని...

ఆ రెండు పార్ట్స్ చూసే..నీ స్నేహం సినిమాలో ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారా..?

చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో ఏకంగా పెద్ద స్టార్ కి వచ్చినంత క్రేజ్ వచ్చేసింది. దాంతో థియేటర్స్ ముందు ఉదయ్ సినిమా రిలీజ్ అవుతుంటే దానికే కేటాయించారు. చెప్పాలంటే ఉదయ్ కిరణ్ సినిమాకి వస్తున్న ఓపెనింగ్స్ చూసి స్టార్ హీరోలు కూడా షాకయ్యారు. వారి సినిమాలకి అంత ఓపెనింగ్ వస్తాయా..? అనే సందేహాలు వ్యక్తం చేశారు.

అలా మనసంతా నువ్వే సినిమాను ఎం ఎస్ రాజు నిర్మాతగా వి ఎన్ ఆదిత్య దర్శకుడిగా రూపొందించారు. ఈ సినిమాతో వీ ఎన్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. సినిమా లాయ్ లో ఉండగానే పెద్ద హిట్ అందరూ బలంగా నమ్మారు. దాంతో ఈ చిత్ర నిర్మాత ఎం ఎస్ రాజు తన నెక్స్ట్ సినిమాను కూడా ఉదయ్ కిరణ్ తో చేయాలని ఫిక్సై అడ్వాన్స్ ఇచ్చాడు.

అలా నీ స్నేహం సినిమాకి అంకురార్పణ జరిగింది. అయితే, కథ మొత్తం తయారయ్యాక హీరోయిన్‌గా ఉదయ్ పక్కన ఎవరిని పెట్టాలా అని చిత్ర బృందం డిస్కర్షన్ పెట్టుకున్నారు. వీరిలో పరుచూరి బ్రదర్స్ కూడా ఉన్నారు. కొందరేమో ఉదయ్ తో అప్పటికే హీరోయిన్ గా నటించిన రీమా సేన్ ని తీసుకుంటే హ్యాట్రిక్ హిట్ కొట్టొచ్చునని సలహా ఇచ్చారు. కానీ, ఎం ఎస్ రాజుకి మాత్రం ఆల్రెడీ రెండు సినిమాలు కలిసి చేశారు కాబట్టి బోర్ ఫీలబ్వుతారు ఆడియన్స్ అని ఆర్తీ అగర్వాల్ వైపు చూపు తిప్పారు.

అప్పటికే, టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ హాట్ టాపిక్. హాట్ కేక్. మొదటి సినిమా కంటే ఆ తర్వాత సినిమాలకి ఆర్తీ అగర్వాల్ బాగా ఒళ్ళు చేసింది. మంచి బొడ్డు, ఎద అందాలను బాగా పెంచేసింది. దాంతో నీ స్నేహం సినిమాకి ఆర్తీని హీరోయిన్‌గా తీసుకోవాలని ఆమెని తీసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఏంటో చెప్పి అందరినీ కన్విన్స్ చేశారట. ఇక ఫైనల్ గా నిర్మాతే చెప్పారు కాబట్టి నీ స్నేహం సినిమాలో ఉదయ్ కిరణ్ పక్కన ఆరీ అగర్వాల్ ఫిక్స్ అయింది. స్క్రీన్ మీద ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది కూడా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news