Newsగుక్క పట్టి ఏడుస్తూ..అభిమానులకి షాకింగ్ విషయం చెప్పిన అనసూయ.. ఎవ్వరు ఊహించని...

గుక్క పట్టి ఏడుస్తూ..అభిమానులకి షాకింగ్ విషయం చెప్పిన అనసూయ.. ఎవ్వరు ఊహించని న్యూస్ ఇది..!!

జనరల్ గా అనసూయ అంటే హాట్ ఫోటోషూట్స్ తాలుక పిక్స్ షేర్ చేస్తుంది.. తన ఫ్యామిలీతో గడిపిన పిక్స్ ని అభిమానులతో పంచుకుంటుంది.. లేకపోతే తనను ఎవరినైనా సరే బాధపడితే వాళ్లకి సోషల్ మీడియా ద్వారా రఫ్ అండ్ టఫ్ ఆన్సర్ ఇస్తుంది . ఇంతవరకే తెలుసు. తన పని తాను చూసుకో పోయే అనసూయ .. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిన విషయం తెలిసిందే . కారణాలు ఏవైనా కానివ్వండి అనసూయ పై చాలా దారుణంగా ట్రోలింగ్ జరిగింది.

అయితే ఇలాంటి ట్రోలింగ్ అనసూయ కి పెద్ద కొత్తేం కాదు . ఇంతకు మించిన ట్రోలింగ్ కూడా గతంలో చాలాసార్లు ఫేస్ చేసింది. అయితే ఎప్పుడు ఏడవలేదు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్దిసేపటి క్రితం అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది . ఆ వీడియోలో అమ్మ గుక్క పట్టి ఏడుస్తూ ముఖం అంత ఎర్రగా మారిపోయింది . అయితే అనసూయ పెట్టిన పోస్ట్ ప్రకారం ఆమె లైఫ్ లో ఏదో బాధ వచ్చింది. ఆ బాధను తట్టుకోలేక ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అనసూయ తన పోస్టులో ఏం రాసుకోచ్చిందంటే ..”ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళైనా మామూలు వ్యక్తులైన ..అందరికీ బాధలుంటాయి అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి.. సుఖాలు ఉంటాయి.. కొన్ని కొన్ని సార్లు మనం వాటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిందే .. ఆ బాధలంతా బయటకు పంపిస్తే తిరిగి మళ్ళీ మామూలు స్థితికి రావాలి. మళ్ళీ స్ట్రాంగ్ గా కం బ్యాక్ కావాలి ..బాధను వదిలేసేందుకు ఏడవడం లో తప్పులేదు ..ఆ టైంలో కన్నీళ్లు ఉన్నాయని అధైర పడవద్దు అని మనం గుర్తుంచుకోవాలి ” అంటూ పోస్టులో రాస్కొచ్చింది . అయితే అసలు అనసూయ ఎందుకు ఏడుస్తుంది ..? ఏమైంది? భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా..? లేకపోతే అనసూయ వెక్కివెక్కి ఏడ్చేంత బాధ ఏమొచ్చింది ..? అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news