Moviesఅభిమానులకు మండే పని చేస్తున్న ప్రభాస్..? ఈసారి ఉన్న పరువు పాయే..!!

అభిమానులకు మండే పని చేస్తున్న ప్రభాస్..? ఈసారి ఉన్న పరువు పాయే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ మళ్లీ ఓం రావత్ తో సినిమా తీయబోతున్నాడా..? అంటే అవుననే అంటుంది బాలీవుడ్ మీడియా వర్గాలు. ప్రభాస్ – ఓం రావత్ డైరెక్షన్లో చేసిన సినిమా ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి..ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగ రాసింది .

టాక్ పరంగా అటు ఇటు మిక్స్డ్ కామెంట్స్ సంపాదించుకున్న.. కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో 450 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులు నమోదు చేసింది . అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ -ఒం రావత్ కష్టాన్ని మెచ్చి మరో ఆఫర్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు .

ఒక్క సినిమా చేస్తేనే ఈ రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యేలా చేశాడు . ఇంకో సినిమా అంటే నీ కెరీర్ నాశనం అయిపోతుందని ఆలోచించుకో..? అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఆయనను బాగా నమ్మేస్తున్నాడు . చూడాలి మరి ప్రభాస్ ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ ఎలాంటిది తీసుకోబోతున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news