Moviesవామ్మో.. నయనతార కి అలాంటి పాడు అలవాటు ఉందా..? కనపడితే పిసికేస్తుందా..?...

వామ్మో.. నయనతార కి అలాంటి పాడు అలవాటు ఉందా..? కనపడితే పిసికేస్తుందా..? విగ్నేశ్ పరిస్ధితి ఏంటో..?.

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే మరీ ముఖ్యంగా ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ఆకతాయిలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు . మొదట్లో పెళ్లి ఆ తర్వాత తిరుమలలో చెప్పులు వేసుకోవడం.. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ డీల్ క్యాన్సిల్ అవ్వడం.. ఆ తర్వాత సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డలను కనడం.. ఇలా సోషల్ మీడియాలో ఆమె ప్రతిరోజు ఏదో ఒక విషయం కారణంగా ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది.

నిన్న కాకమొన్న ఆమె తన భర్త లైఫ్ని సెటిల్ చేయడానికి మిగతా డైరెక్టర్ ల ఆఫర్స్ లాగేసుకుంటుంది అన్న కామెంట్లు కూడా వినిపించాయి . కాగా రీసెంట్ గా నయనతారకు సంబంధించిన మరో హాట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నయనతార పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కన్నా తన లైఫ్ లోకి బిడ్డలు వచ్చాక పూర్తిగా మారిపోయిందట . మొదటి నుంచి నయనతారకు పిల్లలంటే చాలా ఇష్టమట . కానీ పెంచడమే కొంచెం కష్టమైన విషయం అంటూ అంటుందట . కానీ రీసెంట్గా ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత ఆమె తన పూర్తి మైండ్ సెట్ను మార్చేసుకుందట.

ఏది కష్టమైన పని కాదు అంటూ తేల్చేస్తుంది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మొదటి నుంచి ఆమెకు ఓ చిలిపి అలవాటు ఉండేదట . అది కొంతమంది పాడు అలవాటు అని కూడా అంటున్నారు . చిన్నపిల్లలు కనిపించిన బుక్కులు బొద్దుగా ఉన్న ఆ పిల్లల్ని లాగి లాగి పెడుతుందట. అంతే కాదు వాళ్ళు ఏడ్చిన కూడా నయనతార వదలదట . అంత చెప్పినా అస్సలు వినేది కాదట. ఇది నిజానికి చాలా బ్యాడ్ హాబిట్ అంటున్నారు కొందరు జనాలు . నయన్ పేరుకు మాత్రమే అమ్మ..పిలల ఆలనా పాలనా మొత్తం విగ్నేష్ నే చూసుకుంటున్నారట. నయనతార షూటింగ్స్ అంటూ బయటకు వెళ్తుంటే విగ్నేష్ శివన్ ఇంటిపట్టున ఉంటూ పిల్లలను చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుతున్నాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news