MoviesVaralakshmi Sarath kumar"మీరు ఎవడ్రా అలా చెప్పడానికి"..వరలక్ష్మీ కి ఎక్కడో మండిన్నట్లుందే..?

Varalakshmi Sarath kumar”మీరు ఎవడ్రా అలా చెప్పడానికి”..వరలక్ష్మీ కి ఎక్కడో మండిన్నట్లుందే..?

వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శరత్ కుమార్ మొదటి భార్య కూతురే వరలక్ష్మి శరత్ కుమార్ . ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవదామని ఎంట్రీ ఇచ్చి .. ఆ తర్వాత తన బాడీ ఫిజిక్కు విలన్ రోల్స్ కే యాప్ట్ గా సూట్ అవుతాయని తెలిసి అటువైపుగా అడుగులు వేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. రీసెంట్గా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి పాజిటివ్ కామెంట్స్ అందుకుంది .

అంతేకాదు అంతకుముందు విలన్ రోల్ లో నటించిన క్రాక్ సినిమాలోని జయమ్మ పాత్రలో నటించి మెప్పించింది . ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కొండ్రల్ పావ‌మ్‌..అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై మండిపడింది. ” సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నామని ..మరీ ముఖ్యంగా సినిమా హిట్టా పట్టా అంటూ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రివ్యూ ఇచ్చేస్తున్నారని.. వాటి కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా దెబ్బతింటుందని.. పెద్ద హీరోలకు ఎక్కువగా రేటింగ్ ఇచ్చి చిన్న హీరోల సినిమాలకు ..చిన్న సినిమాలకు కంటెంట్ బాగున్న రివ్యూలు ఇవ్వకుండా కావాలని చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని ..”ఘాటుగా స్పందించింది.

“అలా చెప్పడానికి వాళ్ళు ఎవరు ..జనాలు సినిమా బాగుంటే నచ్చితే వచ్చి చూస్తారు.. లేకపోతే లేదు ..చెత్త రివ్యూలతో జనాలను తప్పుదావ పట్టించకండి ” అంటూ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలోనే వరలక్ష్మీ శరత్ కుమార్ కు బాగా మండింది అంటూ జనాలు ఘాటు గా కామెంట్స్ చేస్తున్నారు . పాపకు ఎక్కడో తగలరాని చోట తగిలిందే.. అందుకే ఈ రేంజ్ లో ఘాటుగా ఫైర్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news