Moviesబ్రేకింగ్: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కృతి శెట్టి.. పాప ఇంత...

బ్రేకింగ్: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కృతి శెట్టి.. పాప ఇంత స్పీడా..!!

వావ్ ..ఇది నిజంగా కృతిశెట్టి అభిమానులకు మంచి కిక్ ఎక్కించే వార్త అనే చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన కృత్తి శెట్టి ..మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది . అంతేనా తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుని ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

వరుసగా మూడు హిట్లు పడేసరికి కృతిశెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కృత్తి శెట్టి నుండి ఎలాంటి న్యూస్ వచ్చిన అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాగా కృతిశెట్టి అభిమానుల కోసం మంచి గుడ్ న్యూస్ చెప్పింది . తన అభిమానులను డైరెక్ట్ గా మీట్ అవ్వబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కొద్దిసేపటి కితమే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది .

కృతి శెట్టి డిసెంబర్ 2 అనగా రేపు నెల్లూరుకి వస్తుంది . అన్నమయ్య సర్కిల్ దగ్గరలోని హోటల్ తేజస్వి గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కృతిశెట్టి ముఖ్య అతిథిగా హాజరు కాబోతుంది . ఈ విషయాన్ని స్వయానా బేబమ్మనే తన ఇంస్టా స్టోరీలో రాసుకొచ్చింది . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు తెరపై తమ ఫేవరెట్ హీరోయిన్ చూసి ఎంజాయ్ చేస్తున్న కృత్తిశెట్టి ఫ్యాన్స్ .. ఆమెను డైరెక్ట్ గా మీట్ అవ్వడానికి ఇప్పటినుంచే అక్కడ హంగామా చేస్తున్నారు . దీంతో నెల్లూరు అన్నమయ్య సర్కిల్ దగ్గర హై సెక్యూరిటీ వాతావరణం నెలకొంది . త్వరలోనే నాగచైతన్య సినిమాతో మనం ముందుకు రాబోతుంది ఈ ముద్దుగుమ్మ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news