Moviesపూరికి హ్యాండ్ ఇచ్చిన పెద్దాయన.. కెరీర్ సంక నాకి పాయే..ఉన్న ఒక్కదారి...

పూరికి హ్యాండ్ ఇచ్చిన పెద్దాయన.. కెరీర్ సంక నాకి పాయే..ఉన్న ఒక్కదారి మూసుకుపోయిందిగా..!?

యస్ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జీవితం ఇక అయిపోయినట్లేనా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కోట్ల నష్టం కలిగించింది . దీంతో ఇప్పుడు అందరి కళ్ళు పూరి జగన్నాధ్ నెక్స్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జనగణమన పైనే పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే జనగణమన సినిమా పూరీ జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్. ఈ సినిమాపై పూరి జగన్నాథ్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. అందుకే తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో భాగస్వామ్యం చేశారు కాగా . ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని లైగర్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ అయితే తాజాగా పూరి జగన్నాథ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. జనగణమన సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న మై హోమ్ గ్రూప్ సంస్థ జనగణమన డ్రీం ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ ప్రీ ప్రొడక్షన్ కి జరిగిన షూటింగ్ కి మొత్తం కలిపి దాదాపు 25 కోట్లు ఖర్చు చేశారట.

అయితే లైగర్ సినిమా ఎఫెక్ట్ తో పూరి పై నమ్మకం కోల్పోయిన మై హోమ్ గ్రూప్ సంస్థ జనగణమన సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిందట. దీంతో పూరి జగన్నాథ్ షాక్ కి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. అంతేకాదు పూరితో ఇకపై ఎలాంటి సినిమా చేయబోము అని కరాకండిగా చెప్పేసారట . దీంతో ప్రాజెక్ట్ పరిస్థితి అయోమయంలో పడింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాకు మరో నిర్మాత దొరికితే కానీ జనగణమన మూవీ కంప్లీట్ అవ్వదు . లైగర్ సినిమా రిజల్ట్ చూసి ఏ నిర్మాత ధైర్యం చేయడం లేదు. దీంతో మై హోమ్ గ్రూప్ సంస్థ పూరి జగన్నాథ్ కెరీయర్ ని నాశనం చేసింది అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఇలాంటి బాధ నుండి పూరి ఎలా బయటపడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news