Moviesఇదే నా లాస్ట్ మూవీ.. రానా దగ్గుబాటి సంచలన ప్రకటన..!!

ఇదే నా లాస్ట్ మూవీ.. రానా దగ్గుబాటి సంచలన ప్రకటన..!!

సినీ ఇండస్ట్రీలో సరికొత్త కధలతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల రీసెంట్ గా తెరకెక్కించిన చిత్రం “విరాట పర్వం” . న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లో ఈ సినిమా పై పెద్దగా అంచనాలు లేకపోయినా..రాను రాను, సినిమా గురించిన ఒక్కో నిజం బయటపదుతూ వచ్చిన క్షణానా..ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు.

ఆ తరువాత సాయి పల్లవి ప్రమోషన్స్..ట్రైలర్ రిలీజ్ తరువాత వచ్చీన్ రెస్పాన్స్..అమ్మ బాబోయ్ భీబత్సం. ఇప్పటికి ఈ సినిమా ట్రైలర్ ను పదే పదే ప్లేఅ చేసుకుని మరి చూస్తుంటున్నారు కొందరు జనాలు. ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రూయనిట్. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్… ఆత్మీయ వేడుక అంటూ ప్రేక్షకులతో ముచ్చటించారు. తాజాగా తాజాగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో మరోసారి అభిమానులతో ముచ్చటించింది టీం. బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.

 

 

కాగా, ఈ విరాటపర్వం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాల పై సంచలన ప్రకటన చేశారు. ఆయనని విరాటపర్వం సినిమా చెయ్యదు అని చాలా మంది అభిమానులు ఆయనకి మెసేజ్ చేశారట. అంతేకాదు రిస్క్ ఫాక్టర్స్ జోలికి వెళ్ళకు ..నీ స్దాయి తగ్గ సినిమాలు చెయ్యమని చెప్పుకొచ్చారట. ఇక అలాంటి అభిమానుల కోసం.. ఈవెంట్‌కి వచ్చిన జనాల మధ్య సంచలన ప్రకటన చేశారు రానా. ఇక పై ఇలాంటి సినిమా లు చేయనని..మిమ్మలని ఖచ్చితంగా ఎంటర్ టైన్ చేసే రోల్స్ నే చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత సాయిపల్లవి ఫ్యాన్స్ అందరికి వెల్‌కమ్‌ అంటూ ఆమె ను ఓ ఫ్రేంజ్ లో పొగిడేశారు . దీంతో సాయిపల్లవి ఫ్యాన్స్ అరుపులతో ప్రాంగణం దద్దరిల్లింది. దీంతో సాయిపల్లవి పవర్‌ అంటే ఇది అని రానా కితాబిచ్చారు. ఈ సినిమా జూన్ 17 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news