Moviesమ‌రి కొద్ది గంట‌ల‌లో బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్..!!

మ‌రి కొద్ది గంట‌ల‌లో బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్..!!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా అల్లు వారి ఆహాలో ఓ టాక్ షో స్టార్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అన్‌స్టాప్‌బుల్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోన్న ఈ షోపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అటు అల్లు వారి ఓటీటీ.. ఇటు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య హోస్ట్ కావ‌డంతో ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది. ఇక మ‌రో టాక్ ప్ర‌కారం క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఈ షోకు తొలి గెస్ట్ అన్న టాక్ కూడా ఇప్ప‌టికే వ‌చ్చేసింది.

తాజాగా ఆహా టీం గెస్ట్ వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. డైలాగ్ కింగ్ ఫ్యామిలీ మోహ‌న్ బాబు, మంచు విష్ణు,మంచు ల‌క్ష్మీల‌ను ఇంటర్వ్యూ చేసిన‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఇందులో బాల‌య్య లుక్ అదిరిపోయింది. మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రోమో రానుంది. ఇందులో బాల‌య్య విశ్వ‌రూపం చూపించాడని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ప్రోమో చూడటానికి బాలయ్య అభిమానులు ఎంతో ఆశ గా ఎదురు చూస్తున్నారు.

జానర్‌ ఏదైనా సిల్వర్ స్క్రీన్‌పై తన నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కట్టిపడేసే బాలయ్య.. తొలిసారి హెస్ట్‌గా సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ ఫస్ట్ ఎఫిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ షోకు తొలి సెలబ్రిటీగా మోహన్​బాబు ..ఇక రెండో గెస్ట గా మెగా ఫ్యామిలీనుంచి నాగబాబు రానున్నారని సమాచారం. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news