Gossipsవిధి వైపరీత్యం.. చేతులు కడుక్కోక్కుండా భోజనం చేసింది.. ఘోరం జరిగిపోయింది..!

విధి వైపరీత్యం.. చేతులు కడుక్కోక్కుండా భోజనం చేసింది.. ఘోరం జరిగిపోయింది..!

ఒక్కోసారి చేసే తప్పులు చిన్నవే అయినా వాటి పర్యావసానాలు చాలా ఎక్కువ ఇంపాక్ట్ కలుగచేస్తాయి. ఇక దీనికి ఉదాహరణగా చేతులు కడుక్కోకుండా భోజనం చేసినందుకు ఓ మహిళ ప్రాణాలు సైతం కోల్పోయింది. విషయంలోకి వెళ్తే కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో పొలం పనులు చేసుకునే చంద్రకళ తనకు ఉన్న మూడెకరాల పొలం తానే సాగు చేసుకుంటుంది.

ఈమధ్యనే భర్త మరణించడంతో తన పిల్లలు పల్లవి (13), భరత్ (9) ఇద్దరిని కటికి రెప్పలా చూసుకుంటుంది. అయితే నిన్న యధావిధిగా పొలానికి వెళ్లొచ్చిన చంద్రకళ ఇంటికొచ్చి అన్నం తిని వెటనే కుప్పకూలిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే పొలంలో పంటని చీడ నాశనం చేస్తుందని మందు కొని చల్లిందట. ఆ చల్లిన మందు చేతులుకి అంటగా చేతులు కడుక్కోక్కుండానే అన్నం తిన్నదట. ఇంకేముందు ఆమె శరీరం మొత్తం మందు వ్యాపించి అందరికి దూరమయ్యింది.

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news