Gossipsరోడ్డు ఆక్సిడెంట్లో కన్నుమూసినప్రముఖ టీవీ యాంకర్ తల్లడిల్లిపోతున్న కుటుంబీకులు

రోడ్డు ఆక్సిడెంట్లో కన్నుమూసినప్రముఖ టీవీ యాంకర్ తల్లడిల్లిపోతున్న కుటుంబీకులు

ప్రముఖ న్యూస్ యాంకర్ షాలిని ఈ రోజు ఉదయం రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందారు. చెన్నై లోని మదురై ప్రాంతానికి చెందిన షాలిని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తుంది. అయితే ఆదివారం షాలిని ఆమె స్నేహితులతో కలిసి పల్లపట్టి ప్రాంతానికి తన స్నేహితురాలిని కలవటానికి వెళ్లారు. తిరుగు ప్రయాణం లో వీరు ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా మధురై సమీపం లో ఒక లోయలో పది పోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్సు ద్వారా కారు లో ఉన్న ఐదుగురిని ఆసుపత్రి కి తరలించగా, షాలిని మాత్రం వెంటనే మృతి చెందారు. మిగిలిన ఐదుగురికి ప్రాధమిక చికిత్స అందచేస్తునట్టు వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సి ఎం పళనిస్వామి ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపుతూ, సి ఎం సహాయ నిధి నుండి ఆమె కుటుంబ సభ్యులకి మూడు లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news