Gossips'ఒక్కడు మిగిలాడు' కండిషన్స్ తో సెన్సార్ రివ్యూ పూర్తి

‘ఒక్కడు మిగిలాడు’ కండిషన్స్ తో సెన్సార్ రివ్యూ పూర్తి

మంచు ఫామిలీ నుండి హీరో గా తెర కెక్కిన మంచు మనోజ్ తన ప్రస్తుత సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా  అజయ్ ఆండ్రూస్ నూతక్కి డైరెక్షన్‌లో ఎల్‌టీటీఈ ప్రభాకరణ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి సంబంధించి రెండు ట్రైలర్‌లు రిలీజ్ అయ్యి జనని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా లో హీరోయిన్ గా మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ నటించింది. ఈ సినిమా కి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ సినిమా 12సంవత్సరాల లోపు పిల్లలు మాత్రం తల్లిదండ్రుల సమక్షంలో చూడాలని సెన్సార్ బోర్డ్ నిర్ణయించింది. ఈ సినీమా మొత్తం 2గంటల 20 నిమిషాల కు ఈ సినిమా పూర్తయింది. ఈ సినిమా ఈ నెల  10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news