Newsవాజ్ పాయ్ ఇక లేరు..!(1924-2018)

వాజ్ పాయ్ ఇక లేరు..!(1924-2018)

ప్రముఖ రాజకీయ నేత శ్రీ అటల్ బిహారి వాజ్ పాయి కొద్దీ నిమిషాల క్రితం మరణించారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రద్దిస్తూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసారు. ఇవాళ దేశం లోని ప్రముఖ రాజకీయ నాయకులూ మరియు బి జే పీ నేతలు ఉదయం నుండి ఆయనను చూడటానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆంధ్ర సి ఎం శ్రీ చంద్ర బాబు కూడా వాజ్ పాయ్ మరణ వార్త విని హుటాహుటిన ఢిల్లీ కి పయన మయ్యారు.

https://youtu.be/WnLiFBiHy-4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news