Gossipsఛీ..అనసూయ మరీ ఇంత కక్కుర్తా!

ఛీ..అనసూయ మరీ ఇంత కక్కుర్తా!

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో కి కొత్త భాష్యం చెప్పింది యాంకర్ అనసూయ. పొట్టి పొట్టి..బిగుతైన డ్రెస్సులు..ఒంటికి అతుక్కుపోయే శారీస్..మత్తెక్కించే మాటలు…డ్యాన్సులు ఇలా అన్ని రకాలుగా కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొంట్టింది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

ఆ మద్య రంగంస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రకు మంచి ఆదరణ లభించడం తో వరుస సినిమా ఛాన్సులు కొట్టేస్తుంది. అయసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఇటీవల విదేశాలకు టూర్ వెళ్లిన సందర్భంగా అక్కడ జరిగిన ఫన్నీ విషయం గురించి నెటిజన్లతో ప్రస్తావించింది.

తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన టూర్ అక్కడ హోటల్స్ లో ఉన్నపుడు ఆ హోటల్ వాళ్లు ఇచ్చే అన్ లిమిటెడ్ కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ తెగ తింటానని రకరకాల ఐటమ్స్ కనపడగానే వాటన్నింటినీ చూడగానే మనసు లాగేసీ ఇష్టమొచ్చిన ఐటమ్ తెగ తినేదాన్నని..అయితే ఇంట్లో మాత్రం బ్రేక్ ఫాస్ట్ రెండు పండ్లు మాత్రమే తింటానని..అలాంటిది అక్కడ అంత కక్కుర్తిగా ఎంతుకు ప్రవర్తించానో తనకే తెలియదని..అది తల్చుకుంటే నవ్వు ఆగడం లేదని అన్నారు. ఈ విషయంపై నెటిజన్లు కుడా పక్కున నవ్వుకుంటూ నిజంగానే నువ్ కక్కుర్తివే..అమ్మడూ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news