Moviesఎన్టీఆర్ తర్వాత ఆ హీరోతో సినిమాను తెరకెక్కించబోతున్న ప్రశాంత్ నీల్.....

ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోతో సినిమాను తెరకెక్కించబోతున్న ప్రశాంత్ నీల్.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసాడ్రోయ్..!

ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ పేరు ఓ రేంజ్ లో ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా వైడ్ ఈ పేరు ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది. రీసెంట్గా ఆయన తెరకెక్కించిన సలార్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం . అంతకుముందు కేజిఎఫ్ సిరీస్ తో సూపర్ డూపర్ హిట్ అన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.

త్వరలోనే సలార్ 2 ను సట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు . అయితే తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో ఓ భారీ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కించబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ బడా హీరోలను ఎలా పట్టేస్తున్నాడు ప్రశాంత్ నీల్ అనేది సంచలనంగా మారింది.

మొత్తానికి ప్రశాంత్ నీల్ ఏదో స్ట్రాటజీతో ఇండస్ట్రీలో లెక్కలను తారుమారు చేసేస్తున్నాడు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..? ప్రసెంట్ ప్రశాంత్ నీల్ పేరుబిండస్ట్రీలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సలార్ 2 తరువాత ప్రశాంత్ నీల్ రేంజ్ ఇంకా మారిపోబోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news