Newsఆ హీరోయిన్ స్కిన్ షో చేస్తేనే ఎంజాయ్‌ అన్న నాగార్జున‌... ఎవ‌రా...

ఆ హీరోయిన్ స్కిన్ షో చేస్తేనే ఎంజాయ్‌ అన్న నాగార్జున‌… ఎవ‌రా హీరోయిన్‌…!

సీతారామరాజు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ హీరోలుగా నటించారు. సాక్షి శివానంద్, సంఘవి హీరోయిన్స్ గా నటించారు. అప్పట్లో వైవిఎస్ చౌదరి మంచి ఫాంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన తీసిన ఈ సీతారామరాజు బాక్సాఫీస్ వద భారీ విజయాన్ని అందుకుంది. నాగార్జున కి కూడా అప్పట్లో మంచి విజయాలు లేవనే చెప్పాలి.

ఇక నందమూరి హరిఖ్ర్ష్ణ కూడా చాలా ఏళ్ళ తర్వాత సీతారామరాజు తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో కీరవాణి అందించిన పాటలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. అయితే వైవిఎస్ చౌదరి ఇందులో హీరోయిన్స్ గా తీసుకున్న సంఘవి, సాక్షీ శివానంద్ కూడా అప్పట్లో మంచి ఫాంలో ఉన్నవారే. ఇద్దరూ మంచి గ్లామర్ రోల్స్ చేస్తున్నారు.

సాక్షీ శివానంద్ అయితే, తెగ అందాలు ఆరబోస్తూ ఉండేది. అయితే, ముందు సీతారామరాజు సినిమాలో సంఘవి చేసిన పాత్రకి సాక్షీని అనుకొని సాక్షీ చేసిన పాత్రకి సంఘవిని ఫిక్సైయ్యారట. కానీ, నాగార్జున అలా కాకుండా సాక్షీ కి గ్లామర్ పరంగా మంచి క్రేజ్ ఉంది ఆడియన్స్ లో. యూత్ బాగా సాక్షీని స్కిన్ షో, గ్లామర్ గా చూపిస్తేనే ఎంజాయ్ చేస్తారు. కానట్టి సాక్షికి సంఘవి చేసే పాత్ర ఇవ్వండి.

అమాయకంగా కనిపించి కాస్త డీ గ్లామర్ రోల్ సంఘవికి ఇవ్వండి ఇద్దరు ఈ రోల్స్ బాగా చేస్తారని దర్శకుడికి సలహా ఇచ్చారట. దాంతో ఒక నిర్మాతగా నాగార్జున కి ఉన్న అనుభవాన్ని దృష్ఠిలో పెట్టుకొని వైవిఎస్ చౌదరి నాగార్జున చెప్పినట్టే విరిద్దరికీ రోల్స్ ఇచ్చారు. ఫైనల్ గా ఇద్దరికీ మంచి పేరొచ్చింది. సాక్షీ శివానంద్ కంటే కూడా సంఘవికి ఎక్కువ పేరు వచ్చింది. ఇక సీతారామారాజు సినిమాతో హరికృష్ణ కూడా మంచి కంబ్యాక్ అయ్యాడు. నాగార్జున కూడా ఈ సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news