Moviesఆ విషయం చెప్పి తారక్ ముందు బోరున ఏడ్చేసిన రాశి ఖన్నా..అసలు...

ఆ విషయం చెప్పి తారక్ ముందు బోరున ఏడ్చేసిన రాశి ఖన్నా..అసలు ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు.  ఆయన లాస్ట్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గాను ఆస్కార్ అవార్డు రావడంతో గ్లోబల్ స్థాయిలో తారక్ పేరు మారుమ్రోగిపోయింది.  ఇలాంటి క్రమంలోనే తారక్ కి సంబంధించిన చిన్న అప్డేట్ని సైతం తెగ ట్రెండ్ చేస్తున్నారు  జనాలు.

ఇదే క్రమంలో గతంలో హీరోయిన్ తారక్ కి ఎక్కువ స్టెప్స్ ఇస్తున్నారు అని తెలిసి తెగ ఏడ్చేసిందట . అదే విషయాన్ని ఇంటర్వ్యూలో బయట పెట్టాడు తారక్. కెరియర్ లోని ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ నటించిన సినిమా జై లవకుశ.  ఈ సినిమాలో నివేత థామస్ , రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు.  అయితే ట్రింగ్ ట్రింగ్ అనే సాంగ్ లో తారకంటే తక్కువ స్టెప్స్ రాశి కన్నాకి ఇస్తున్నారని ..కొరియోగ్రాఫర్ ఎక్కువ స్టెప్స్ తారకే ఇస్తున్నారని తెగ ఏడ్చేసిందట .

ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు తారక్.  కొరియోగ్రాఫర్ కి చెప్పారట నాకన్నా ఆ అమ్మాయికి స్టెప్స్ ఎక్కువ ఇవ్వండి అని ..అప్పుడు కూడా రాశి కన్నా భయపడిందట ..వద్దు వద్దు నీ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు అంటూ భయపడిందట . దీంతో తారక్ ఏమీ చేయలేక కామ్ గా అయిపోయారట . ఇదే విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో తారక్ . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా డాన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది తారకే  మరి అలాంటి తారక్ డాన్స్ స్టెప్పులు ఇవ్వకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news