Moviesఅలా చేసుంటే.. ప్రభాస్ చచ్చిన "ఆది పురుష్" చేసేవాడు కాదా..? ఓం...

అలా చేసుంటే.. ప్రభాస్ చచ్చిన “ఆది పురుష్” చేసేవాడు కాదా..? ఓం రౌత్ బ్రతికిపోయాడు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ..ఎలాంటి టాక్ తో ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . కొన్నిచోట్ల హిట్ అయితే కొన్నిచోట్ల ఫట్టయింది.

మొత్తానికి కలెక్షన్స్ పరంగా మాత్రం హీట్ అయిందని చెప్పాలి . అయితే ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు ఓంరావత్ ఒకవేళ ఆ పని చేసి ఉంటే ప్రభాస్ చచ్చినా ఈ సినిమాలో నటించే వాడు కాదు అని ఓ న్యూస్ బాలీవుడ్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఆది పురుష్ సినిమాను తెరకెక్కించింది బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్.

అయితే బాహుబలి సినిమా రెండు పార్టులుగా తెరకెక్కి హిట్ అందుకున్న స్ట్రాటజీని ఫాలో అవుతూ ఈ సినిమా రెండు భాగాలుగా తెరలికెక్కించాలని చూశారట . సినిమా నిడివి 3గంటల 20 నిమిషాలుగా ఉండడంతో సినిమాను రెండు పార్టు లు గా తెరకెక్కిస్తే ఇంకా కమర్షియల్ గా హిట్ అవుతుంది అనుకున్నారట . అయితే ప్రభాస్ అలా అయితే నేను సినిమాలో నటించను అని చెప్పారట. రెండు పార్ట్ల స్ట్రాటజీ అన్ని సినిమాలకి వర్కౌట్ అవ్వదు. ఆదిపురుష్ సినిమా సింగిల్గా తెరకెక్కిస్తే బాగుంటుంది. సింగిల్ పార్ట్ అయితే నేను నటిస్తాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారట . ప్రభాస్ మాట నిజమే కదా అంటూ ఆ ఆలోచన విరమించుకున్నాడట ఓ రౌత్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news