Movies"నీకో దండం..ఇక నువ్వు షూటింగ్ కు రాకు".. నయనతారపై స్టార్ డైరెక్టర్...

“నీకో దండం..ఇక నువ్వు షూటింగ్ కు రాకు”.. నయనతారపై స్టార్ డైరెక్టర్ సీరియస్ ..ఏమైందంటే..?

సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది క్రేజీ హీరోయిన్లు ఉన్నా నయనతార పేరు చెప్తే వచ్చే ఫీలింగ్ ఏ వేరు . ఏజ్ అయిపోతున్న సరే పర్ఫెక్ట్ ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ కుర్రాళ్ళకి ఏం కావాలో .. ఎలా ఇవ్వాలో పర్ఫెక్ట్ మెథడ్ లో ఇస్తూ సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది నయనతార . ప్రజెంట్ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నయనతార తనదైన స్టైల్ లో కోలీవుడ్లో బాలీవుడ్లో ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

అయితే నయనతార చేసిన పనికి గతంలో స్టార్ డైరెక్టర్ కాల్ చేసి మరి ముఖాన్ని ఇక షూటింగ్ కి రాకు అని చెప్పాడట . ఈ విషయాన్ని ఆ డైరెక్టర్ స్వయాన చెప్పుకోరావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన పార్తీబన్ తెరకెక్కించాల్సిన కుడైకుళ్ మజై సినిమాకు ముందుగా నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారట. అయతే సినిమా ఆడిషన్స్ కోసం ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పగా రాకపోగా.. సాయంత్ర 8 గంటలకు కాల్ చేస్తే.. నిన్న రాత్రి బయలు దేరలేదండీ.. ఈ రోజు రాత్రి బయలు దేరి వస్తానని చెప్పిందట.

దీంతో దర్శకుడికి కోపం కట్టలు తెంచుకొని ” ఇక నువ్వు రావద్దు.. అక్కడే ఉండిపో.. షూటింగ్ కి అస్సలు రావొద్దు” అంటూ కోపంగా ఫోన్ కట్ చేశాడట. దీంతో నయనతార అప్పట్లో చాలా ఫీల్ అయిందట . అంటే అప్పట్లో నయనతారకు సొంత వెహికల్ కూడా లేదు . బస్సులోనే షూటింగ్స్ కి తిరిగేదట . ఈ క్రమంలోనే ఆమె ఆడిషన్ కి రాలేకపోయిందని క్లారిటీ ఇచ్చింది . అయితే ఈ విషయం అప్పట్లో కోలీవుడ్ మీడియాలో బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అయింది. ప్రెసెంట్ నయనతార పొజిషన్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు తెలిసిందే. వేలకోట్ల ఆస్తికి అధిపతురాలుగా నయనతార కోలీవుడ్లో స్టార్ ప్రముఖులలో ఒకరిగా నిలిచింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news