Moviesకోట్ల ఆస్తి ఉన్న జాన్వీ కపూర్.. హోటేల్ నుంచి చిన్న పిల్లో...

కోట్ల ఆస్తి ఉన్న జాన్వీ కపూర్.. హోటేల్ నుంచి చిన్న పిల్లో ఎందుకు దొబ్బేసిందో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ జాన్వి కపూర్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ 30 సినిమాలో మొదటి హీరోయిన్గా జాన్వికపూర్ చూస్ చేసుకున్నప్పటినుంచి తెలుగు మీడియాలోనూ అమ్మడు పాపులారిటీ బాగా పెరిగిపోయింది . అంతకుముందు చిట్టి పొట్టి బట్టలతో హాట్ ఫోటో షూట్ చేసే జాన్వి ఇప్పుడు ఏకంగా భారీ దుస్తుల్లో భారీ అందాలను ప్రదర్శిస్తుంది . కాగ గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురి అవుతుంది హీరోయిన్ జాన్వి కపూర్ .

దానికి కారణం ఆమె ఓ పిల్లోని దొంగలించడమే అంటూ ఓ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మే 22న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మీడియా కంట కనపడింది జాన్వి కపూర్ . ఈ క్రమంలోని స్కై బ్లూ అండ్ వైట్ కలర్ ప్రింటెడ్ డ్రస్సులో చాలా అందంగా కనిపించిన జాన్వి చేతిలో తెల్లటి దిండును కూడా పట్టుకొని ఉంది . ఇప్పటివరకు జాన్వి ని ఎప్పుడు ఇలాగ ఫోటోకి ఫోజులు ఇచ్చింది లేదు . అయితే ఈ క్రమంలోనే ఆమెను ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు .

హోటల్ నుంచి పిల్లో దొంగతనం చేసావా..? అందుకే తీసుకెళ్లి పోతున్నావా ..?అంటుంటే మరికొందరు .జాన్వి ఫ్లైట్ లో వెళ్తుందా..? ట్రైన్ లో వెళ్తుందా..? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే జాన్వి సొంత పిల్లోని క్యారీ చేయడానికి కారణం రీసెంట్గా తనకు అటాక్ అయిన బ్యాక్ పెయిన్..నెక్ పెయిన్ అంటూ తెలుస్తుంది . డాక్టర్ సజెషన్స్ మేరకే ఆమె ఇలా పర్సనల్ పిల్లోని క్యారీ చేయాలనుకుంటుందట . ఈ క్రమంలోనే జాన్వి ఆపిల్లోని స్పెషల్గా డిజైన్ చేయించుకొని మరి తనతో క్యారి చేస్తుందట. ప్రజెంట్ జాన్వి ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాదు చరణ్ నెక్స్ట్ సినిమాలోని హీరోయిన్గా సెలెక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాకుండా అక్కినేని అఖిల్ తో సినిమా హోల్డ్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇలా బ్యాక్ టు బ్యాక్ ముగ్గురు బడా హీరోలతో జాన్వి తెలుగులో సినిమాలు తీస్తూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news