Moviesడైరెక్షన్ కి గుడ్ బై..కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిన పూరి...

డైరెక్షన్ కి గుడ్ బై..కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిన పూరి జగన్నాధ్..ఇక అంతా జిల్ జిల్ జిగా..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ కి గుడ్ బాయ్ చెప్పారా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ట్ డైరెక్టర్గా వెలుగొందిన పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా తీసిన తుస్సుమంటూ ఫ్లాప్ అయిపోతుంది . మరి ముఖ్యంగా ఆయన లాస్ట్ గా తెరకెక్కించిన లైగర్ సినిమా ఏ రేంజ్ లో ఆయనకు నష్టాలు తీసుకొచ్చిందో మనందరం కళ్లారా చూసిందే.

మొదటి నుంచి సినిమాపై ఓవర్ హైప్ ఉండటంతో సినిమా బొక్క బోర్లా పడింది . సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండే , విజయ్ దేవరకొండ పరిస్థితి అలానే ఉంది . డైరెక్టర్గా ఈ సినిమా కి వర్క్ చేసిన పూరి జగన్నాథ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే సినిమా ఫ్లాప్ అవ్వడంతో స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వక ఉన్న హీరోలు భయపడుతూ ఆయన సినిమాను ఓకే చేయలేక కొట్టుమిట్టాడుతున్నాడట.

దీంతో ఇక ఈ డైరెక్షనే వద్దు సినిమాల్లో ఏదైనా చిన్న చితక రోల్స్ చేసుకుని సెటిలైపోదామంటూ పూరి జగన్నాథ్ డిసైడ్ అయిపోయారట . ఈ క్రమంలోనే లాస్ట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించిన ఆయన .. అలాంటి పాత్రల కోసమే ట్రై చేస్తున్నారట . మంచి పాత్ర దొరికితే డైరెక్షన్ కి గుడ్ బై చెప్పేసి టోటల్గా సినిమా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాడు పూరి జగన్నాథ్ అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఫాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ గుడ్ లక్.. ఆల్ ద బెస్ట్ అంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news