Movies"యస్ ఆ వార్త నిజమే"..విజయ్ దేవరకొండ కి క్షమాపణలు చెప్పిన సమంత..ఎందుకంటే..?

“యస్ ఆ వార్త నిజమే”..విజయ్ దేవరకొండ కి క్షమాపణలు చెప్పిన సమంత..ఎందుకంటే..?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోయిన్ సమంత పై ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి. టాలెంటెడ్ డైరెక్టర్ శివనిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు . ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ని ప్లాన్ చేయడానికి రెడీగా ఉంది .

నిజానికి సెకండ్ షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయి సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఉంది. కానీ సమంత మయోసైటీస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతూ ఉండడంతో సినిమాను కొన్నాళ్ల పాటు పోస్ట్ పోన్ చేశారు . అయితే ఇప్పుడే ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి కోరుకుంటున్నా సమంత రీసెంట్గా శాకుంతల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మెరిసింది . ఈ క్రమంలోని ఖుషి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది అని అంతా అనుకున్నారు .

అయితే ఎవరు ఊహించిన విధంగా సమంత ఖుషి సినిమాను హోల్డ్ లో పెట్టింది. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొనింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు . నీకోసం విజయ్ దేవరకొండ ఇన్నాళ్లు వెయిట్ చేస్తూ ఉంటే ..నువ్వు సిటాడిల్ సిరీస్ కి అటెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ హర్ట్ అవుతూ కామెంట్స్ పెట్టారు .

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫాన్స్ కు క్షమాపణలు చెబుతూ.. అఫీషియల్ నోట్ ని రిలీజ్ చేసింది సమంత . ఖుషి సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది . విజయ్ దేవరకొండ అభిమానులకు నా క్షమాపణలు అంటూ పోస్ట్ చేసింది . దీంతో విజయ్ దేవరకొండ – సమంతల మధ్య వార్ జరుగుతుందన్న వార్తలు నిజమే అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news