Moviesసాయిపల్లవి ని ఆ పాపమే వెంటాడుతుందా..? సరిదిద్దుకోలేని తప్పు చేసిందా..?

సాయిపల్లవి ని ఆ పాపమే వెంటాడుతుందా..? సరిదిద్దుకోలేని తప్పు చేసిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా మంచి మంచి కథ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుని లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే లేడీ పవర్ స్టార్ ట్యాగ్ అందుకోవడం అంటే మాటలు కాదు .

ఈ క్రమంలోనే సాయి పల్లవి ఎక్కడ స్టేజిపై కనిపించినా జనాలు పూనకాలు వచ్చినట్టు ఓ రేంజ్ లో ఊగిపోయేవాళ్ళు . కాగా సాయి పల్లవి లాస్ట్ నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి . ఆమె రానాతో కలిసిన నతీంచిన విరాటపర్వం.. ఫిమేల్ ఓరియంటెడ్ గా చేసిన గార్గి రెండు సినిమాలో మెసేజ్ ఓరియెంటెడ్ కావడంతో.. జనాలకు పెద్దగా బుర్ర కి ఎక్కలేదు . కమర్షియల్ గా హిట్ కాలేకపోయాయి . ఈ క్రమంలోని సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మంచి సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తానంటూ చెప్పుకొస్తుంది .

కాగా విరాటపర్వం సినిమా టైంలో ప్రమోషన్స్ లో భాగంగా సాయిపల్లవి కాశ్మీరీ ఫైల్స్ సినిమా గురించి స్పందించింది . కాశ్మీర్ పండితులపై జరిగిన అఘాయిత్యాలపై జనాలకు మండిపోయే విధంగా కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే సాయి పల్లవిని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు నెటిజన్స్ . అప్పటివరకు బెల్లంలా ఉన్న సాయి పల్లవి సడన్గా అల్లంలా మారిపోయింది . ఆమె ది నటన అంటూ బూతు కామెంట్స్ తిట్టారు. ఈ ఒక్కతప్పు కారణంగానే సాయి పల్లవి పేరు నెగిటివ్గా ట్రోల్ అయింది .

మనం గమనించినట్లయితే వీరాటపర్వం సినిమా టైంకి ముందు సాయి పల్లవి పై ఒక్క బ్యాడ్ కామెంట్ వినిపించలేదు . ఎప్పుడైతే అలాంటి కామెంట్స్ చేసిందో అప్పటి నుంచే సాయి పల్లవిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు . ఈ బాధలు భరించలేక సాయి పల్లవి ఇండస్ట్రీకి దూరమైందని కూడా చెప్తూ ఉంటారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news