Newsబాలయ్య హీరోయిన్ ని చావ బాదిన మొగుడు..ప్రైవేట్ పార్ట్స్ పై అలా...

బాలయ్య హీరోయిన్ ని చావ బాదిన మొగుడు..ప్రైవేట్ పార్ట్స్ పై అలా చేస్తూ టార్చర్..!!

ఈ మధ్యకాలంలో ఏదో సరదా అయిపోయింది . ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేయాల్సిన భార్యాభర్తలు చీటికిమాటికి తగాదా పడుతూ.. వాటికి సంబంధించిన న్యూస్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం . మరీ ముఖ్యంగా కొందరు అబ్బాయిలు దారుణంగా తయారవుతున్నారు. స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ఉండి కూడా భార్యలపై లైంగిక దాడికి పాల్పడుతూ ..శారీరకంగా హింసిస్తున్నారు. ఆకోవాలకే వస్తాడు నిర్మాత గౌరంగ్ దోషి.

ఎస్ టాలీవుడ్ లక్స్ పాపగా పాపులారిటీ చెందిన హీరోయిన్ ఆశాసైనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన ఆమెను శారీరకంగా లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేసినట్లు రీసెంట్గా ఆమె తెలిపింది . 20 ఏళ్ల వయసులో ఉన్న సమయంలోనే అభ్యుదయ రిలేషన్ షిప్ తో డౌన్ ఫాల్ ఎదుర్కొన్నట్లు ఇన్స్టా వేదికలో చెప్పుకొచ్చింది. అంతేకాదు తన ఫేస్ ,ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా కొట్టేవాడని .. టార్చర్ చేసేవాడని ఓపెన్ గా చెప్పేసింది .

ఆశ్చర్యం ఏంటంటే ..ఇందుకు సంబంధించిన ఇమేజెస్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. తన వర్క్ గురించి దూరంగా ఉండమని ఫోన్ లాక్కునే వాడని 14 నెలలుగా ఎవరితో కాంటాక్ట్ లో లేకుండా బంధించి టార్చర్ చూపించారని.. దేవుడి దయ వల్ల ఎట్టకేలకు ఆ నీచుడి దగ్గర నుంచి తప్పించుకొని అమ్మానాన్నలతో హ్యాపీగా ఉంటున్నానని తెలిపింది. కాబట్టి మ్యాజిక్ ఆఫ్ లైఫ్ గురించి నేను నమ్మను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది ఆశా సైని..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news