Moviesతారక్ సినిమా విషయంలో ను అదే తప్పు చేస్తున్న కొరటాల..ఈ మనిషి...

తారక్ సినిమా విషయంలో ను అదే తప్పు చేస్తున్న కొరటాల..ఈ మనిషి ఇక మారడా..?

కొరటాల శివ ..తన పని తాను చేసుకుంటూ..ఏవో నచ్చిన కధలను చూస్ చేసుకుంటూ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేస్తూ..బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనత గ్యారేజ్, భరత్ అనే నేను, సినిమాలను డైరెక్ట్ చేసి..జనల్లో తన డైరెక్షన్ కు ఓ సపరేటు ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

అయితే పాపం చరణ్, చిరంజీవి లతో తెరకెక్కించిన ఆచార్య సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద పరమ చెత్త టాక్ సంపాదించుకుంది. కధలో పస లేకపోవడం..మెగా హీరోల స్దాయి కధ కాకపోవడంతో సినిమా దారుణమైన టాక్ ను సంపాదించుకుంది.

అయితే ప్రజెంట్..తారక్ తో ఓ సినిమా చేస్తున్న కొరటాల .. సేమ్ ఆచార్య సినిమాకు చేసిన తప్పే ఈ సినిమాకి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆచార్య సినిమా విషయంలోను హీరోయిన్ కోసం దాదాపు ఆరు నెలలు..టైం వేస్ట్ చేసి.. ఫైనల్ గా కాజల్ అనుకుని..ఆ తరువాత కొన్ని సీన్స్ ఓ పాట షూట్ చేశాక..కాజల్ ని తప్పించి..పూజా ను హీరోయిన్ గా పెట్టి సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు అదే తరహాలో ముందు అలియాని అనుకున్నాడు..

కొన్ని కారణాల చేత ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవడంతో..ఇప్పుడు ఆ ప్లేస్ హీరోయిన్ గా ఎవ్వరిని పెట్టాలా అని కొన్ని నెలలుగా సెర్చ్ చేస్తున్నారు. అయితే, తాజాగా అందుతున్న స్మచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాలో ఏ హీరోయిన్ ని స్లలక్ట్ చేయలేదు అని తెలుస్తుంది. రేపో మాపో సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంబించాలి అనుకుంటున్న కొరటాల హీరోయిన్ ని సెలక్ట్ చేయకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు నెటిజన్స్. కొరటాల తీరు పై తారక్ కూడా మండిపడుతున్నాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news